Friday, September 20, 2024
Homeతెలంగాణ

గ్రేటర్ లో తొలిరోజు 21,666 మందికి వాక్సిన్

రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం లో మొదటిరోజు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వాక్సినేషన్ విజయవంతంగా జరిగింది. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన...

జీఎస్టీలో తెలంగాణ వాటా నామమాత్రమే

  2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల ఆదాయంలో ఆర్థిక లోటు 36.3 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటు 23.10 శాతంగా ఉందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు....

కేంద్రానికి ముందు చూపు లేదు : కేటియార్

వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటియార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం తన వద్దే ఉంచుకుందని, ఈ...

రేవంత్ రెడ్డికి సుప్రీమ్ కోర్ట్ లో ఊరట

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, ఎంపి రేవంత్ రెడ్డికి సుప్రీమ్ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకూ సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని ఆదేశించింది.  తెలంగాణా అవినీతి...

సంతోష్  ను అభినందించిన ప్రధాని

టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ అద్భుతమని మోడీ కొనియాడారు. దీని గురించి తెలుసుకొని...

ఆందోళన విరమించిన జూడాలు

రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి సమ్మె చేస్తున్న జునియర్ డాక్టర్లు నేడు సమ్మె విరమించారు. ఈ అర్ధరాత్రి నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మధ్యాహ్నం వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వి సమక్షంలో జరిగిన...

ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు : డిహెచ్

అధిక ఫీజులు వస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులపై చర్యలకు రంగం సిద్ధం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ వి. శ్రీనివాసరావు వెల్లడించారు. 86 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజు నోటీసులిచ్చామని, గడువులోగా సమాధానం...

రేవంత్ రెడ్డిపై ఈడి చార్జిషీట్ దాఖలు

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్‌రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడి) చార్జిషీట్ దాఖలు చేసింది. తెలంగాణా అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) విచారణ తర్వాత దాఖలు...

నేటి నుంచి ‘ఎమర్జెన్సీ’ బంద్

Junior Doctors In Telangana Boycott Emergency Services Except Covid : రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల (జూడాలు) సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. కోవిడ్ మినహా మిగిలిన అన్ని అత్యవసర సేవలను...

సమ్మె సరికాదు : సిఎం కేసియార్

కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం...

Most Read