Saturday, September 21, 2024
Homeతెలంగాణ

BRS: ఓటమి తర్వాత బీఆర్ఎస్… కెసిఆర్ ఏం చేస్తున్నరు

ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలను తొలిచేస్తున్న ప్రశ్న. ఉద్యమ సమయంలో ఎన్నో గెలుపు ఓటములను చూసిన కెసిఆర్...చాలా సాధారణంగా వచ్చి పోయే నేతలతో మాట్లాడుతున్నారు....

Telangana polls: మితిమీరిన ఆత్మవిశ్వాసం ముంచిందా?

తెలంగాణ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన కోణాలు ఆవిష్కృతం అవుతున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో సాదాసీదాగా ప్రచారం చేసిన ఎడ్మ బొజ్జి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రం ఘోర...

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రెండు రోజులుగా చర్చోపచర్చలు చేసిన అనంతరం ఈ రోజు(మంగళవారం) ఏఐసిసి తుది నిర్ణయం తీసుకుంది. సిఎల్ పి నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు...

TS Assembly: తెలంగాణ శాసనసభలో బంధుగణం

రాజకీయాల్లో బంధుప్రీతిపై పరస్పర ఆరోపణలు చేసుకునే నేతలు ఆచరణలో మాత్రం పాటించటం లేదు. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు అని విమర్శలు చేయటం అలవాటుగా మారింది. ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయానికి గెలుపు...

congress: ప్రభుత్వ సుస్థిరతపై నేతల మల్లగుల్లాలు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నా.. పార్టీ నాయకత్వంలో మరో భయం కూడా మొదలైంది. కావలసినంత మెజారిటీ ఉన్నా తేడాలు వస్తే పెను ముప్పు తప్పదని ఢిల్లీ నేతలు ఆందోళన...

Telangana Cabinet : సమతూకానికి తొలి ప్రాధాన్యత

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది కాంగ్రెస్ లో సమాలోచనలు జరుగుతున్నాయి. కష్ట కాలంలో పార్టీ పగ్గాలు చేపట్టి కార్యాచరణకు దిగిన రేవంత్ రెడ్డికి ఇచ్చేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి...

Telangana: తెలంగాణలో ఇక కాంగ్రెస్ శకం

తెలంగాణలో హస్తం హవా కొనసాగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటి కాంగ్రెస్ సాధించింది. దక్షిణ తెలంగాణలో కొంత దెబ్బ తిన్నా ఉత్తర తెలంగాణ...

GHMC voting: నేతలు, పార్టీల దన్నుతోనే ఓట్ల మాయ

తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమైన అంకం ముగిసింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగితే ఎవరి భవితవ్యం ఏంటో తేలనుంది. ఈ దఫా ఎన్నికల్లో ఎప్పటి మాదిరిగానే రాజధానిలో పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ రోజు...

Exit Polls: హస్తం వైపే మొగ్గు…కారు నేతల్లో ధీమా

తెలంగాణలో పోలింగ్ ముగియటంతో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్ని సర్వే సంస్థలు చెపుతున్నా...ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు కాంగ్రెస్ కు వస్తాయని కొందరు, దరిదాపుల్లోకి...

Vote: ప్రజాస్వామ్యం.. ఓటరు.. బాధ్యత

రాష్ట్రంలో ఉత్కంఠ భరితమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం జరిగి తుది అంకానికి చేరుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం 10 ఏండ్లు అధికారంలో ఉన్నది. అభివృద్ధి చేసిన తమకు మూడోసారి అధికారాన్ని ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతున్నది....

Most Read