Saturday, September 21, 2024
Homeతెలంగాణ

జూన్ నుంచే పిఆర్సీ

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ ( 9,21,037 మందికి) 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

మరో పది రోజులు ‘హాఫ్ డే’ లాక్ డౌన్

రాష్ట్రంలో మరో పది రోజులు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసియార్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి ప్రధానంగా కరోనా, లాక్ డౌన్ అంశాలపైనే చర్చిందింది. లాక్...

వ్యక్తిత్వం కోల్పోయిన ఈటెల : జీవన్ రెడ్డి

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడానికి నిశ్చయించుకొని తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటెల నిజంగా ఉద్యమకారుడైతే బిజెపిలో చేరి ఉండేవారు కాదని,...

ఖబడ్దార్ : ఈటెల  హెచ్చరిక

కొంతమంది వ్యక్తులు తొత్తులుగా, బానిసలుగా మారిపోయి తనపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని అలాంటి వారికి ఖబడ్దార్ అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ప్రగతి భవన్ ఇచ్చిన రాతలు పట్టుకొని తనపై...

టిఆర్ఎస్ లోకి రమణ!

తెలుగుదేశం తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారు. రమణతో  టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన...

జూలై 8న ‘వైఎస్సార్ తెలంగాణ’

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు జూలై 8న ‘వైఎస్సార్ తెలంగాణా’ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పార్టీ ఛైర్మన్ వాడుక రాజగోపాల్ ప్రకటించారు. ఆవిర్భావానికి కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లను, కార్యక్రమాలను...

కోవిడ్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం : ఉత్తమ్

కరోనా విషయంలో ప్రభుత్వం అమానవీయంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు....

వ్యాక్సినేషన్ ప్రక్రియ లోప భూఇష్టం : కేటియార్

కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానం లోప భూ ఇష్టంగా ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కేటియార్ వ్యాఖానించారు. ఆస్క్ కేటియార్ కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్ ద్వారా ప్రజలతో వాక్సినేషన్ ప్రక్రియపై...

త్వరలోనే అక్కన్నపేట – మెదక్ రైలు ప్రారంభం

అక్కన్నపేట్ నుండి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను యుద్దప్రాతిపద్దికన  రాబోయే నాలుగైదు మాసాలలో పూర్తి చేసి  రైలు కూత పెట్టేలా చూడాలని ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు రైల్వే...

థర్డ్ వేవ్ పై ఆందోళన వద్దు : కిషన్ రెడ్డి

కరోనా మూడోదశపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ధర్డ్ వేవ్ తో సంబంధం లేకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని...

Most Read