Sunday, September 22, 2024
Homeతెలంగాణ

టిఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ పేరు ఖరారైంది. శ్రీనివాస్ అబర్దిత్వాన్ని ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ...

చెంచుగూడెంలో అభివృద్ధి పనులు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం  పురస్కరించుకుని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని యర్రోని పల్లి గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో...

పాతబస్తీ అభివృద్ధిపైన కేటీఆర్ సమీక్ష

పాతబస్తీలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అమలులో మరింత వేగంగా వ్యవహరించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి తారక రామారావు సూచించారు. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్...

అవినీతి కెసిఆర్ కు చర్లపల్లి జైలే గతి..

కేసీఆర్ నరరూప రాక్షసుడుగా మారాడు...కొడుకు ను టాటాను చేశాడు...బిడ్డను బిర్లా ను చేశాడు... ప్రజలపై అప్పులు మోపాడని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సన్యాసి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి మీద...

సమాజానికి దారి చూపే రచనలు రావాలి

పుస్తక పఠనాభిరుచి తగ్గుతున్న ఈ కాలంలో అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటూనే సమాజానికి దారి చూపగల రచనలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాసగౌడ్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డా.దేవులపల్లి...

గోల్కొండలోనే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...

అర్హులైన అందరికీ త్వరలో పెన్షన్లు

ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాలు నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున, సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితా...

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. మాసబ్ ట్యాంక్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గుస్సాడి, దింస నృత్యాలతో, వివిధ కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ...

జీవితాంతం తెరాస తోనే

సోషల్ మీడియా- మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ,మాజీ ఉప ముఖ్యమంత్రి టి .రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు...

దళితబంధు దేశానికి ఆదర్శం

రెండున్నరేళ్లలో తెలంగాణలో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వచ్చే సంవత్సరం దళిత బంధు క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు...

Most Read