Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

ఆర్టిసి ఉద్యోగులకు పిఆర్ సి.. సిఎం గ్రీన్ సిగ్నల్

టిఎస్ఆర్టిసి సంస్థ ఉద్యోగులకు నిన్న బస్ భవన్ సాక్షిగా 100 కోట్ల పెండింగ్ బకాయిలు మరియు దీపావళి పండగ సందర్భంగా అడ్వాన్సులు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర...

ప్రజలను మభ్యపెడుతున్న టిఆర్ఎస్, బీజేపీ – ఉత్తమ్

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఎనగండ్ల తండా,...

చేనేత సమస్యలపై ప్రధానికి.. కేటీఆర్ పోస్ట్ కార్డ్

చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన మంత్రి కే తారకరామారావు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డు రాశారు. చేనేత కార్మికులకు సంబంధించిన...

రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బిజెపిల పాట్లు: జగదీష్ రెడ్డి

ప్రధాని మోదీ పై ప్రజల్లో ఉన్న క్రేజ్ పూర్తిగా తగ్గి పోవడంతో బిజెపి,కుయుక్తులు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.ఆ భయం తోటే జాతీయ...

కెసిఆర్.. మెగా కృష్ణారెడ్డి తోడుదొంగలు: వైఎస్ షర్మిల

మెగా కృష్ణారెడ్డి కి రేవంత్ రెడ్డి,బండి సంజయ్ జీతగాళ్ళని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. కేసీఅర్ మెగా కృష్ణా రెడ్డి తోడు దొంగలన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కాం...

తెలంగాణకు భారత్ జోడో యాత్ర

దేశంలోొ బీజేపీ విద్వేష, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా జాతి సమైక్యత కోసం రాహుల్ చేస్తున్న కవాతు తెలంగాణలో కాలు పెట్టబోతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలో...

మునుగోడు వస్తే తెలుస్తుంది కెసిఆర్ అభివృద్ధి – ఈటల రాజేందర్

ఇరవై ఏళ్లలో కెసిఆర్ తో పెట్టుకొని బతికిబట్ట కట్టింది తాను ఒక్కన్నే అని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు నుండి ఈ పగిడపల్లికి రావడానికి మూడున్నర గంటల సమయం పట్టిందని,...

నేతల అండతోనే ఏపిలో భద్రాద్రి భూముల ఆక్రమణ – వినోద్ కుమార్

భద్రాద్రి రామాలయానికి సంబంధించిన సుమారు 650 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యదేచ్చగా దురాక్రమాలకు గురయ్యాయని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ చర్యల వల్లే భద్రాద్రి రాముని భూముల దురాక్రమాలకు ఆస్కారం కలిగాయని రాష్ట్ర ప్రణాళికా...

గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వం – బండి సంజయ్

‘‘తెలంగాణ ప్రజల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. కేసీఆర్ రాక్షస పాలనలో నలిగిపోతున్న తెలంగాణ పేదలను సాదుకుంటారా? గొంతు పిసికి సంపుకుంటారా? గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించలేని అసమర్ధ, అక్రమ పాలన కావాలా?...

కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో గ్రామాల తరలింపు ప్రారంభం

కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభం అయింది. స్వచ్చందంగా ముందుకు వచ్చిన మైసంపేట, రాంపూర్ వాసులు. నిర్మల్ జిల్లా కడెం మండలం కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో...

Most Read