Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

మునుగోడుతో స్వార్థ రాజకీయాలకు చెక్ – మంత్రి గంగుల

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలలో మంత్రి గంగుల కమలాకర్ విరివిగా ప్రచారం నిర్వహిస్తున్నారు, నేటి ఉదయం నుండి సంస్థాన్ నారాయణపురంలో కాలినడకన ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ అభ్యర్థి కూచికుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా...

8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట – వైఎస్ షర్మిల

కేసీఅర్ కి కేవలం ఓట్ల తోనే పని అని ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఓట్లు గుద్ధించుకొని మళ్ళీ ఫామ్ హౌజ్ కి...

రాచకొండ భూములపై కెసిఆర్ కన్ను – రేవంత్ రెడ్డి

గిరిజనులకు వేలాది ఎకరాల భూముల పట్టాలిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక గిరిజనుల భూములపై కన్నేశారన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ...

సీఐడీలో కేడి అధికారి సస్పెన్షన్

సీఐడీ ఇన్ స్పెక్టర్ బలబద్ర రవికుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను సస్పెన్షన్ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల హనుమకొండ రాంనగర్ లోని ఒక మహిళ ఇన్ స్పెక్టర్ ఇంట్లోకి...

రోజ్ గార్ మేళా పచ్చి దగా…మోడీకి కేటీఆర్ లేఖ

రోజ్ గార్’ మేళా పేరుతో తాజాగా 10 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, నిరుద్యోగ యువతీ యువకులను మరోసారి మభ్యపెట్టేందుకు మరో కొత్త నాటకానికి తెరలేపారని టియారెస్ పార్టీ వర్కింగ్...

రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడు – తలసాని

మునుగోడ్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పిన తర్వాత BJP నేతలు ప్రజలను ఓట్లు అడగాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

ఎంపి కోమటిరెడ్డి కోవర్ట్… సీతక్క ఫైర్

భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌పై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆమె...

జూరాలకు భారీగా వరద ప్రవాహం

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి...

ప్రగతి కాంతుల దీపావళి… సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని సీఎం అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి...

తెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని రాయచూరు నుంచి కృష్ణ నది బ్రిడ్జి మీదుగా ఈ రోజు ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ...

Most Read