Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

త్రీ ఐ మంత్రతో తెలంగాణ ప్రగతి : మంత్రి కేటీఆర్‌

ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది...

జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది – మంత్రి హరీష్

జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి హరీష్...

కెసిఆర్ ఏం చేసినా ఓట్ల కోసమే – వైఎస్ షర్మిల ఆరోపణ

తెలంగాణ రాష్ట్రంలో కేసీఅర్ చేసింది ఏమీ లేదు.. ఏ వర్గానికి న్యాయం చేయలేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పరిపాలన చేతకాక నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి...

హైదరాబాద్లో నర్సరీ మేళా

గ్రీన్ టాక్స్ పెట్టి ప్రకృతి వనాల పెంపకానికి ప్రభుత్వం తరఫున తోడ్పాటు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. అడవులను పునరుజ్జీవం చేసేందుకు... ఈ నెల 21న భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద...

బిజెపి గెలిస్తే ఉత్తరాది పెత్తనం – గుత్తా సుఖేందర్ రెడ్డి

బీజేపీ పార్టీ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారిందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. పొరపాటున బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోతారని హెచ్చరించారు. నల్గొండలోని క్యాంపు...

మంత్రి నియోజకవర్గంలో కుల బహిష్కరణ

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు కావస్తున్న పల్లెల్లో ఇంకా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతూనే ఉంది.  దేశమంతా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుకుంటుండగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపల్లిలోని 5...

టీఆర్ఎస్ అవినీతికి కాళేశ్వరం నిదర్శనం – రేవంత్ రెడ్డి

కాళేశ్వరంతోపాటు టీఆర్ఎస్ అవినీతి కారణంగా నిండా మునిగిన సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టేందుకు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క. నేతృత్వంలోని సీఎల్సీ బృందాన్ని అడ్డుకోవాల్సిన అవసరం...

హైదరాబాద్‌లో పోదు..ఢిల్లీలో 24 గంటలు రాదు: కేసీఆర్

పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం ఆయన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ...

IPC, CrPCకి సవరణలు చేయాలి – మంత్రి కేటిఆర్

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో గ్యాంగ్ రేప్ కు గురైన బిల్కిస్ బానో కేసులో దోషులను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....

బిజెపి కీలక కమిటీల్లో ఎంపి లక్ష్మణ్

బిజెపి పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలలోనూ ఎంపీ లక్ష్మణ్ కు అవకాశం కల్పించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం జాతీయ నాయకత్వం సీరియస్ గా...

Most Read