Friday, June 19, 2026
Homeతెలంగాణ

భారత మెడికల్ హబ్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత

Medical Hub : క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాదులో ఏఐజీ హాస్పటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దప్రేగు క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో...

మిల్లర్లతో చర్చలు సఫలం

యాసంగి ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి సహకరిస్తాం, లాబాలు రాకున్నా నష్టం లేకుండా చూడాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల...

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వానలు

గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపం, వేడి గాలులు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది....

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు

Water Problem :వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి...

నడిగడ్డ ప్రజలకు శుభవార్త

Rds Modernization : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నడిగడ్డ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టబోతోందని ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రి...

మాస్కు ధ‌రించ‌క‌పోతే ఫైన్

Corona under control: క‌రోనా పూర్తిగా కంట్రోల్‌లోనే ఉంది.. కానీ ప‌క్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల్సిందేన‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు. మాస్కు...

సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులకు నిధులు

తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నలుదిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ లలో...

జంట జలాశయాలకు ఉరి..?

111 canceled with 69 : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట‌ నిలబెట్టుకున్నారు. ఇటీవ‌ల రాష్ట్ర కేబినెట్ స‌మావేశంలో జీవో నెంబ‌ర్ 111 ను ర‌ద్దు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌కట‌న చేసిన విషయం...

ఎట్టికైనా, మ‌ట్టికైనా మ‌నోడే ఉండాలి : మంత్రి కేటీఆర్

 Modern Library : తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌పై రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆ రెండు పార్టీల నాయ‌కులు ప‌చ్చి...

రాజకీయం కోసమే కెసిఆర్ వడ్ల డ్రామా -షర్మిల

Paddy Purchase issue: ఏళ్లుగా పోడు భూములకోసం పోరాటం జరుగుతూనే ఉందని, జల్,జంగల్,జమీన్ అని మొదలైన పోరాటం ఈ రోజు వరకు కూడా జరుగుతుందని వై ఎస్ ఆర్ టి పి అధ్యక్షురాలు వైఎస్...

Most Read