Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్‌,...

డిసెంబ‌ర్‌లోగా అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్కరణ : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌లోని పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఈ ఏడాది డిసెంబ‌ర్ లోగా ప్ర‌తిష్టిస్తామ‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పీవీ మార్గ్‌లో కొత్త‌గా ఏర్పాటు...

క్వింటాల్ కు రూ.1960 కనీస మద్దతు ధర

రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో...

ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్

Recruitment Board : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకున్నది. ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్,...

111 జీవోకు మంగళం

సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని తెలంగాణ కేబినేట్ అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలో 111...

తెలంగాణ రైతులకు శుభవార్త

111 G O Termination : తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో యాసంగి వడ్లు మొత్తం ప్రభుత్వమే...

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది ఈ మేరకు భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ సంస్థ తెలంగాణ లో 200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కే...

చెన్నూరు ఎత్తిపోతలకు కేబినెట్ ఆమోదం

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించే, ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’ తెలంగాణ కేబినెట్ ఈ రోజు   ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1658 కోట్లు మంజూరు...

ఆంక్షలు లేకుండా వరిధాన్యం కొనుగోలుకు డిమాండ్

Congress Protest : ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కనీస మద్దతు కల్పించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల...

దేశ విద్యుత్ రంగంలో తెలంగాణకు రెండో స్థానం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యుత్ లభ్యత, ధర, విశ్వసనీయతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర...

Most Read