Friday, September 20, 2024
Homeతెలంగాణ

ఏపీ సుప్రీంకు వెళ్లినా ఇబ్బంది లేదు

నీటి పంచాయతీకి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని సూచించారు. తెలంగాణ స్నేహహస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదని చెప్పారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు...

అరెస్టులు చేస్తే.. చలో జైల్ భరో

దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత దీపేంద్ర హుడా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థికాభివృద్ధి కంటే.. కరోనా వృద్ధి చెందుతొందన్నారు. ప్రధానమంత్రి...

ఆండ్రూ ఫ్లెమింగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వివిధ దేశాల కాన్సులేట్ జనరల్ ల మన్నలను పొందుతూ ముందుకు కొనసాగుతోంది. US మాజీ కాన్సులేట్ జనరల్ కేథరిన్...

మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం పలు అంశాల మీద...

శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా లోని శ్రీరాంసాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి రాష్ట్రంలోకి ప్రవేశించాక మొదటి రిజర్వాయర్ ఇది. సోమవారం ఉదయానికి 97 వేల క్యూసెక్కుల ఇన్...

సాంస్కృతిక సారథి ఛైర్మన్ కు రెన్యువల్

తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ గా మానకొండూరు శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ కు మరోసారి అవకాశం లభించింది. ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈటల రాజేందర్ తో జత...

ఈటెల రాజేందర్ ది ఆత్మవంచన

ఈటెల రాజేందర్ కు టీఆరెస్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని , ఆయనకు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే...

ఉదృతంగా మూసి ప్రవాహం

ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో మూసి నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. హైదరాబాద్  లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి  వద్ద నదిపై  నిర్మించిన  మూసి ప్రాజెక్టు...

హుజురాబాద్ కు కాంగ్రెస్ సమన్వయకర్తలు

హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ... నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా.. జీవన్...

కేంద్ర ఉత్సవాల జాబితాలో బోనాలు: కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో బోనాలు ఉత్సవాలను కూడా చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ రాజధాని...

Most Read