Thursday, September 10, 2026
Homeతెలంగాణ

చైత్ర కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్

Double Bedroom For Chaitra Family : సైదాబాద్ లోని సింగరేణి కాలనీకి చెందిన, లైంగిక దాడి, దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర...

తెలంగాణకు 56 వేల కోట్ల బకాయిల విడుదల

బకాయిల చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని బకాయిలు చెల్లించాలని సంబంధిత వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ ని చేవెళ్ళ లోక్ సభ...

మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర... మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు వసతుల కల్పన, ఏర్పాట్లపై...

ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన

Rtc Fare Hike : ఆర్టీసీ   ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సీఎం కెసిఆర్ కు పంపించామని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. రాష్ట్ర ర‌వాణ శాఖ‌పై ఆ శాఖ మంత్రి పువ్వాడ...

ధాన్యం సేకరణపై కేంద్రం అస్పష్ట విధానం

రైతుల సంక్షేమ పథకాల్లో దేశానికే మార్గదర్శి సీఎం కేసీఆర్ కాగా ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీ పార్టీనే అని శాసన మండలి మాజీ ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ ...

కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగవంతం

New Medical Colleges : గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి...

విద్యా సంస్థలపై తప్పుడు ప్రచారం

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని విద్యా...

జాతీయ రైతు విధానాన్ని ప్రకటించాలి

National Farmer Products Policy : పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ... ధర్నా నిర్వహించారు లోక్...

మోడీ,కెసిఆర్ ల రైతు వ్యతిరేక కుట్రలు

Anti Farmer Conspiracies Of Modi And Kcr : ధాన్యం కొనుగోలు మూత వేశారంటే అదాని, అంబాని లకు అంటగట్టేందుకు ప్రధాని నరేంద్ర మోది, సిఎం కెసిఆర్ కుట్ర చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు...

ఎసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు

Grain Purchasing : దేశంలో ఆహార రక్షణ, భవిష్యత్ అవసరాల కోసం బఫర్ స్టాక్ ఉంచటం రాజ్యాంగ బద్దంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్రంలోని బిజెపి...

Most Read