Sunday, September 22, 2024
Homeతెలంగాణ

వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

అసాధారణ స్థాయిలో కుండపోతగా కురిసిన భారీ వర్షానికి ముంపుకు గురి అయిన ప్రాంతాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గంట వ్యవధిలోనే శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షం...

జీవితానికి తొలిమెట్టు క్రీడలు

గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించడంలో  తెలంగాణ ప్రభుత్వం అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలతో మానసిక రుగ్మతలను తొలగించుకోవడం, శారీరకంగా ఉల్లాసంగా గడపొచ్చని ఆయన చెప్పారు....

ఏ దేశం వారికైనా హైదరాబాద్‌ అనుకూలం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ఫ్రెంచ్‌ సంస్థలకు పెద్దపీట వేస్తామని.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలకు సమానంగా లేదా వాటికి మించి భారీగా ప్రోత్సాహకాలు అందిస్తామని, పూర్తిగా సహకరిస్తామని రాష్ట్ర పరిశ్రమలు,...

త్వరలోనే కొత్త పథకం

కేంద్రం నిధుల పై ఇటీవలి కాలంలో కొందరు నేతలు పదేపదే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు ఇచ్చే నిధులు తప్పితే ప్రత్యేకంగా...

కేంద్ర పంటల భీమా విధానం మారాలి

కేంద్ర పంటల భీమా విధానం మారాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇన్సూరెన్స్ విషయంలో కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలని .. ఫాం వైజ్ .. ఫార్మర్ వైజ్...

పివీ చిత్రపటం ఆవిష్కరణ

భారతదేశ పూర్వ ప్రధాని, తెలంగాణ బిడ్డ, స్వర్గీయ పివీ నరసింహా రావు చిత్రపటాన్ని శాసనసభ భవనంలోని శాసనసభ్యుల లాంజ్ లో  ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆవిష్కరించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ....

తెలుగు విశ్వవిద్యాలయంలో బతుకమ్మ వేడుకలు

వందల సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను కాపాడుకున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని గవర్నర్ తమిళ సై  సౌందర రాజన్ చెప్పారు. హైదరాబాద్ లోని తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో...

కరోనా సంక్షోభంలోను సంక్షేమ పథకాలు…

ప్రపంచంలో ఏ దేశంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, షాధీముభారక్ పథకాలకు రూపకల్పన చేశారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తీవ్ర కరోనా సంక్షోభంలోను కల్యాణ లక్ష్మి...

ఉద్యోగాల భర్తీ పై బహిరంగ చర్చకు సవాల్

పెత్ర అమావాస్య సందర్భంగా ఈ రోజు గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర  తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరవీరుల కు "తెలంగాణ జన సమితి పార్టీ  ఆధ్వర్యంలో"" బియ్యం అందించడం జరిగింది. ఈ...

తెలంగాణలో కళాకారులకు ప్రోత్సాహం

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సావిత్రిబాయ్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యారంగంలో విశేష సేవలు...

Most Read