Thursday, September 10, 2026
Homeతెలంగాణ

కరోనా నిబంధనలు గాలికొదిలేసిన సర్కార్ – విజయశాంతి

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతూ ప్రజలు కలవరపడుతోంటే కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బిజెపి నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్‌ ప్రకారం...

బండి అరెస్టుపై ప్రివిలేజ్ కమిటీ సీరియస్!

summons Served: కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్ వ్యవహారంపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయ్యింది.  అరెస్టు చేసిన తీరును తీవ్రంగా పరిగణించిన కమిటీ...

చేనేతకు చేయూత ఇవ్వండి: కేటిఆర్

KTR Appealed Center Government To Support The Hand Loom Of Ts  : రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకోవాలని ఏడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ఉలుకూ పలుకూ లేదని రాష్ట ఐటి,...

నాలుగు ఆర్వోబీలకు నిధుల విడుదల

రాష్ట్రంలో 4 ఆర్‌వోబీ (రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి)ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 404 కోట్ల‌ రూపాయలతో ప‌రిపాల‌నా అనుమ‌తులు మంజూరు చేసింది.  వీటిలో చ‌టాన్‌ప‌ల్లి - షాద్‌న‌గ‌ర్, ఆదిలాబాద్...

రేపటినుంచి మళ్ళీ ఫీవర్ సర్వే : హరీష్ రావు

We are alert: రాష్ట్రంలో రేపటి నుండి ఫీవర్ సర్వే ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తనీరు హరీష్ రావు వెల్లడించారు. ‘ఇంటింటికీ ఆరోగ్యం’ పేరుతో ఈ సర్వే నిర్వహిస్తామని....

కిషన్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, అవసరమైన అన్ని...

నగరానికి విద్యుత్ వలయం: జగదీశ్ రెడ్డి

Gas Insulated Sub Station: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి. జగదీశ్...

ఎమ్మెల్సీలుగా కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి(మహబూబ్ నగర్)లు నేడు ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి లోని  ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ఛాంబర్ లో...

జేసీకి చేదు అనుభవం

Insult to JC: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సీనియర్ రాజకీయ నేత, మంత్రిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డ్డికి నేడు చేదు అనుభవం...

పర్యాటక శాఖకు సిఎం అభినందన

Well Done: ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఇటీవలే వెలువరించిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామం చోటు దక్కించుకున్న విషయం...

Most Read