2017లో నిర్మాణం ప్రారంభమైన జగిత్యాల కలెక్టరేట్ 2021 ప్రారంభంలో ఓపెనింగ్ కు సిద్ధమైంది. పనులు పూర్తి అయి రెండేళ్ళ గడుస్తున్నా ప్రారంభం కాకపోవడంతో భవనం పూర్తిగా నిరుపయోగంగా మారింది. దీంతో కలెక్టరేట్ పూర్తిగా...
కేసీఅర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మోసం చేసే వారిని 420 అంటారు. అందుకే కేసీఅర్ 420 అన్నారు. ప్రజా ప్రస్థానం...
ప్రభుత్వ రంగం చావడానికే పుట్టిందని బహింగంగా ప్రకటించిన పీఎం నరేంద్ర మోడీకి ప్రభుత్వ రంగ ఇలాఖా సింగరేణికి వచ్చే అర్హత లేదని సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండి.మునీర్ అన్నారు. దేశంలో రైల్వే,బ్యాంకులు,ఇలా మొత్తంగా ప్రభుత్వ...
దేశ ప్రధాని కి తెలంగాణ పట్ల అనుకోని ప్రేమ వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. 12 వ తేదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని తెలిసిందని, దురుద్దేశం తోనే మోడీ...
మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని నల్గొండ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్గొండలో ఈ రోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం బీసీ జన గణన ఆవశ్యకతను నొక్కి చెబుతోందని టీ ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు...
సీఎం కేసీఆర్ దూరదృష్టి కారణంగానే ప్రపంచ పర్యాటక యవనికపై తెలంగాణ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తొలిసారిగా లండన్...
అరుణ్ కుమార్ జైన్ నవంబర్ 7న 2022 న భారత కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులను మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా పదోన్నతి పొందారు. అరుణ్ కుమార్ జైన్ ఇండియన్...
సీఎం ప్రెస్ మీట్ మాట్లాడితే గంటపాటు ప్రతిపక్ష, సంఘాల నాయకులను ఆడి పోసుకుంటారు. ఇప్పుడు ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్న వ్యక్తి కేటీఆర్ అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. మునుగోడులో చావు...
కేసీఅర్ సర్కార్ ఇళ్లులు కట్టే ప్రభుత్వం కాదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ సర్కార్ పేదలకు పెన్షన్ ఇచ్చేది కాదన్నారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో ఈ రోజు...