Sunday, September 22, 2024
Homeతెలంగాణ

BRS Maharatra : మాది రైతులు పేదల టీం – కెసిఆర్

కేంద్రంలో ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వాల చేతగానితనం వల్ల స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశం బాగుపడలేదని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంగళవారం సోలాపూర్‌ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో...

YSRTP: బందిపోట్ల సోకు రాజకీయాలు – షర్మిల ఫైర్

తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిన పాపానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మహారాష్ట్ర ప్రజలకు ఊడిగం చేస్తున్నారని YSR తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం’ మొత్తం పక్క...

AICC: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశ నిర్దేశం

న్యూఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణపై సమావేశ జరుగుతోంది. ఈ...

Jaggareddy: నాలుగేళ్ల నుంచి దుష్ప్రచారం – జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నేతలపై దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందని, ఇంత బతుకు బ్రతికి పార్టీలో...

Pandaripur: పండరిపూర్ లో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు

మహారాష్ట్ర షోలాపూర్ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరిపూర్ లో శ్రీ విట్ఠల్ రుక్మిణీ దేవీ ఆలయంలో ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. పండరిపూర్ నుంచి సర్కోలి గ్రామానికి బయలుదేరిన...

Ex MP: మాజీ ఎంపి సోలిపేట రామచంద్రారెడ్డి మృతి

రాజ్యసభ పూర్వ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి ఈ ఉదయం స్వల్ప అస్వస్థతతో హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ కు చెందిన రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల...

Uppal sky WalK: ఉప్పల్‌ స్కైవాక్ ప్రారంభం

హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్‌ చౌరస్తాలో పాదచారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ ను మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో...

BJP vs BRS: నడ్డా…విషం చిమ్మే మాటలు – మంత్రి వేముల ఫైర్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నాగర్ కర్నూల్ లో కేసిఆర్ ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం...

CM KCR: భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు కెసిఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రోజు ఉదయం మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన...

Lulu Group : హైదరాబాద్ లో లూలూ గ్రూప్ కార్యకలాపాలు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కాళేశ్వరం...

Most Read