Saturday, September 21, 2024
Homeతెలంగాణ

మంత్రి పువ్వాడ ఆకస్మిక తనిఖి

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించిన 24 డబుల్ బెడ్ రూం ఇళ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ...

అత్యుత్తమ క్రీడా : శ్రీనివాస్ గౌడ్

క్రీడల అభివృద్ధి లో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మినీ స్టేడియంల నిర్మాణం చేస్తున్నామని ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం...

అక్రమ ప్రాజెక్టులు అపాల్సిందే : వేముల

అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులు వెంటనే ఆపాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  తెలంగాణా రైతుల పొట్ట కొట్టే ప్రయత్నం చేసున్నారని...

రైతుబంధు ఆపొద్దు: హరీష్ రావు  

రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని ఆర్ధిక మంత్రి  టి. హరీష్‌రావు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన, సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ...

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని 421 గ్రామాల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. వాసాల‌మ‌ర్రి పుణ్య‌మా అని జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. ముఖ్య‌మంత్రి నిధి నుంచి ప్ర‌తి గ్రామ పంచాయ‌తీకి...

వాసాల‌మ‌ర్రి మొత్తం నా కుటుంబ‌మే : సీఎం కేసీఆర్

వాసాల‌మ‌ర్రి మొత్తం ఇవాళ్టి నుంచి త‌న కుటుంబ‌మే అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వాసాల‌మ‌ర్రి గ్రామ సంద‌ర్శ‌న‌లో భాగంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు. కుల‌మతాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా...

కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌

రాష్ట్రంలోని వివిధ కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యం క‌ల్పించ‌డంపై ఈ రోజు మంత్రులు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. హైదరాబాద్ లోని బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్ స‌మీక్ష చేప‌ట్టారు. చేనేత‌, గీత...

వాసాలమర్రిలో కెసిఆర్ సహపంక్తి భోజనం

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి ఈ రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తొలుత గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం...

డిగ్రీ, పిజీ విద్యార్థులకు వ్యాక్సిన్ : మంత్రి సబితా

ఉపాధ్యాయులు ఈ నెల 25వ తేది నుంచి పాఠశాలలకు హాజరు కావాలని విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం కూడా  జీఓ 46 ప్రకారమే  ఫీజులు...

వ‌రంగ‌ల్ కేరాఫ్ విద్యా, వైద్య కేంద్రం – కెసిఆర్

వ‌రంగ‌ల్ ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం కావాలి. గొప్ప విద్యా, వైద్య కేంద్రం కావాలని. తూర్పు తెలంగాణకు ఇది  హెడ్ క్వార్ట‌ర్ కావాలని ఆకాంక్షించారు. ప్ర‌పంచంలో అత్యంత అధునాత‌న వైద్య స‌దుపాయాలు కెన‌డాలో ఉన్నాయ‌ని తెలిసింది....

Most Read