Saturday, September 21, 2024
Homeతెలంగాణ

సిఎం సమావేశానికి విపక్ష నేతలు

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన జరుగుతున్న సీఎం దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి పలు పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, హాజరయ్యారు.   రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో...

రేవంతుడి ముందు కొండంత లక్ష్యం

తెలంగాణ కాంగ్రెస్ లో ఇంతవరకు నెలకొన్న సస్పెన్స్ కు అధినాయకత్వం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని యువనేత, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది. చర్చోపచర్చలు, రాయ'బేరా'లు, అలకలు,...

అంతుపట్టని కేసిఆర్ అంతరంగం

ముఖ్యమంతి కేసిఆర్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏడేళ్ళ తర్వాత, హఠాత్తుగా జరిగిన ఈ కలయిక వెనుక మర్మం ఏమిటి? కాంగ్రెస్ శాసనసభ పక్ష...

రేవంత్ కే పిసిసి పీఠం

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు అనుముల రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పదిమందిని సీనియర్‌...

ప‌ల్లె, పట్ట‌ణ ప్ర‌గ‌తి కోసం రూ.32 కోట్లు

తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల కోసం రాష్ర్ట ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున, హైద‌రాబాద్ మిన‌హా...

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం

దేశంలోని ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల...

మెట్రోకు నష్టాలు ఆదుకునేందుకు సన్నాహాలు

కరోనా పరిస్థితుల్లో  ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా  హైద్రాబాద్ మెట్రో  సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా చర్యలకు పూనుకోవాలని, అందుకు రాష్ట్ర...

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ఆరోగ్య శ్రీ ని ఎంతో పెద్ద మనసుతో వైయ‌స్‌ ప్రవేశపెట్టారని, పేద‌ల ఆరోగ్యం కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు వైయ‌స్‌ రాజశేఖర రెడ్డని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ఈ రోజు ఆరోగ్య...

లాకప్ డెత్ పై సిఎం కెసిఆర్ ఆగ్రహం

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి,  కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే  వారిని  ఉద్యోగంలో నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి...

కరోన జాగ్రత్తలతో ఈ ఏడాది బోనాలు

తెలంగాణ రాష్ట్ర పండుగ ఆషాడమాసం బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి...

Most Read