Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

తెరాసతో పొత్తు ఉండదు – రాహుల్ గాంధి

Warangal Rythu Declaration : ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాస్వామికంగా వ్యవహరించటం లేదని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓ రాజ్యానికి రాజు మాదిరిగా తనక నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రజాస్వామ్య సూత్రాలు...

జీనోమ్ ఎడిటింగ్ పై వర్క్ షాప్

Genome Editing : జీనోమ్ ఎడిటింగ్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్ మెంట్ పొటెన్షియల్ అండ్ పాలసీ అన్నఅంశం పై శుక్రవారం రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వర్క్ షాప్...

ఏటీఎం అంటే అవినీతి తాత మోదీ – మంత్రి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడు.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ అన్నా.. కేసీఆర్‌కు తెలంగాణ అన్నా...

డ్రగ్స్‌ వినియోగదారులపై నిరంతర నిఘా‌

డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడిన వారికోసం కొత్త కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. డ్రగ్స్‌ వినియోగదారులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని చెప్పారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో డ్రగ్స్‌...

రాహుల్‌ గాంధీకి టి.ఆర్.ఎస్ ప్రశ్నాస్త్రాలు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కుల‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ర్టాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మరోసారి...

రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు నోటిఫికేషన్

తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన బండ ప్రకాశ్. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. మే...

తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం

Tainted Grain : అకాల వర్షాలతో చాలా చోట్ల వరిధాన్యం తడిసిపోయిందని, తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని...

స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధం

హైదరాబాద్ లోని బండ్లగూడ,పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయం పై బుధవారం సంబంధిత అధికారులతో రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం...

ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల

Whiter Paper : ధాన్యం కొనుగోల్లపై ఆరోపణలు నిరాదారమని సివిల్ సప్లైస్ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ళపై ఈ రోజు మంత్రి శ్వేత పత్రం విడుదల చేసారు.  బీజేపీ పాలిత...

పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ రోజు వేకువ జామునే హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షం పడింది. కొద్దిరోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు ఈ రోజు...

Most Read