Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

యువతతోనే సంస్కరణలు సాధ్యం- జస్టిస్ చలమేశ్వర్

Reforms :  ప్రజలకు పట్టింపు లేనంత కాలం వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా లాభం ఏమిటని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రశ్నించారు. విశ్రాంత డీజీపీ పద్మశ్రీ ప్రకాశ్ సింగ్...

వయోవృద్ధుల సహాయక నెంబర్–14567

ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల పై అవగాహన దినోత్సవం కర పత్రాల ఆవిష్కరణ కార్యక్రమము ఐక్యరాజ్యసమితి జూన్ 15 రోజుని ప్రతి సంవత్సరం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల పై అవగాహన దినోత్సవంగా గుర్తించింది. ఇందులో భాగంగా...

చట్టబద్ధంగానే టీవీ 9 వాటాల కొనుగోలు

Tv9 Shares : టీవీ 9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకల్లేవని, అన్నీ చట్టబద్ధంగానే జరిగాయని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ తీర్పు వెలువరించింది. వాటాలు కొనుగోలు చేసిన...

గౌరవెల్లి నిర్వాసితులతో చర్చలు సఫలం

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మంత్రి హరీశ్ రావుని కలిసిన గౌరవెల్లి భూ నిర్వసితులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నాయకులు కోదండ రెడ్డి. నిర్వాసితులను సాదరంగా ఆహ్వానించిన మంత్రి హరీశ్...

డ్రగ్స్..పబ్స్..నేరాలపై ప్రో హరగోపాల్ ఆవేదన

తెలంగాణలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలపై ప్రోఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. చదువు కుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటుటే... టీచర్లు గా మా కర్తవ్యం మేము చేస్తున్నామా అనే అనుమానం...

గవర్నర్ కు మొరపెట్టుకున్న గౌరవెల్లి నిర్వాసితులు

ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజల ఉసరు పోసుకుంటున్నాడని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మంది పడ్డారు. ప్రాజెక్టు కోసం సర్వస్యం త్యాగం చేసిన వాళ్లపై ఇంత రాక్షసత్వం ప్రదర్శిస్తావా?...

జెండాలు కాదు ఎజెండాలు ముఖ్యం – జగదీష్ రెడ్డి

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో,ప్రభుత్వాలో కాదని,ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని ఆయన చెప్పారు.సూర్యాపేట జిల్లా...

బాసర విద్యార్థులకు కెటిఆర్ భరోసా

బాసర ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి ఈ రోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వీసిపై చర్యలు...

పత్తి సాగుకు ఆధునిక సాంకేతికత – మంత్రి నిరంజన్

దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలని, యాంత్రీకరణ, సాంకేతికత సంపూర్ణంగా అమలు చెయ్యాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికతతో యువతకు ఉపాధి...

రాణి రుద్రమ,దరువు ఎల్లన్న అరెస్ట్

బిజెపి నేతలు రాణి రుద్రమ, దరువు ఎళ్లన్నలను ఈ రోజు అరెస్ట్ చేసిన హైదరాబాద్  హయత్ నగర్ పోలీస్ లు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడ లో...

Most Read