Friday, September 20, 2024
Homeతెలంగాణ

ఏసీబీ వలలో జగిత్యాల ఎస్.ఐ

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారుల దాడి   30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ. ముగించిన కేసుకు సంభందించి మళ్లీ బాధితులను పిలిచి 50 వేలు...

కాంట్రాక్ట్ లెక్చరర్లకు  బేసిక్ పే అమలు‌

అన్ని వర్గాల ప్రజల‌ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ దిశగా‌ సీఎం కేసీఆర్  చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఇవాళ బీఆర్కే భవన్...

అభివృద్ధి కార్యక్రమాలపై సీఎస్ దిశా నిర్దేశం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు విజన్ మేరకు అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. స్థానిక సంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాల్లో రాత్రి బస చేసి పారిశుద్ధ్యం...

జిఓ 1014పై స్టే కు హైకోర్ట్ నో

దేవరయంజాల్ దేవాలయ భూములపై ప్రభుత్వం జారీ చేసిన జి ఓ 1014 అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆలయ భూములు గుర్తించేందుకు విచారణ కమిటీ నియమిస్తే మీకు ఎందుకు ఇబ్బంది అంటూ పిటిషనర్...

కేసీయార్ ను తిడితే లీడర్లు కాలేరు: కేటిఆర్

కేసీయార్ ను తిడితే పెద్ద లీడర్లు కాలేరని, ఆయన్ను ఎంత తిట్టినా మాకు పోయేది ఏమీ లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి...

జస్టిస్ రమణతో తెలుగు కవులు, రచయితల భేటి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణను తెలుగు కవులు, రచయితలు తెలంగాణ రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, శాసన సభ...

సిరిసిల్ల మరో కోనసీమ : కేటియార్

ఒకప్పుడు దుర్భిక్షంగా ఉన్న సిరిసిల్ల ప్రాంతం ఇప్పుడు మరో కోనసీమలాగా మారుతోందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కేటియార్ వ్యాఖ్యానించారు. కేసిఆర్ ది పేదల ప్రభుత్వమని, పేదవారి కళ్ళలో సంతోషం...

ఈటెలపై మావోల ఫైర్

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసియార్ అవలంబిస్తున్న ఫ్యూడల్, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నఈటెల రాజేందర్ బిజెపిలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ...

నామాకు ఈడి సమన్లు :25 న రావాలని పిలుపు

తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర రావు కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు జారీ చేసింది. ఈనెల 25 న విచారణకు...

కవిత వ్యాఖ్యల పరమార్ధం ఏమిటి?

రానున్న రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. రాజకీయంగా మార్పులు జరుగుతాయని....అయితే ఎలాంటి మార్పులు జరిగినా అవి టిఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంటాయని...

Most Read