Monday, September 23, 2024
Homeతెలంగాణ

పోలింగ్ బూత్ స్థాయిలో బలోపేతంపై బీజేపీ ఫోకస్

‘ప్రజా గోస – బీజేపీ భరోసా’లో భాగంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు దిగ్విజయవంతం కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ ల వారీగా పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం...

ఆయిల్ ఫెడ్ నుండి స్వచ్ఛమైన గానుగ నూనె

తెలంగాణ ఆయిల్ ఫెడ్ నుండి వంటకు సంబంధించిన స్వచ్చమైన గానుగనూనె ను అందుబాటులోకి తెచ్చారు. ఎటువంటి కల్టీకి ఆస్కారం లేకుండా తయారు చెయ్యడంతో పాటు కెమికల్స్ కలుపకుండా ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఈ...

పేద‌ల పాలిట గుదిబండ‌గా బిజెపి ప్ర‌భుత్వం – మంత్రి ఎర్ర‌బెల్లి

గ్యాస్ బండ ధ‌ర‌ను మ‌రోసారి పెంచిన కేంద్ర ప్ర‌భుత్వం సామాన్యుల‌పై ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల‌పై గుదిబండ‌ను మోపింద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు....

నీటిపారుదల పనులు వేగవంతం చేయాలి – మంత్రి జగదీష్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టిన నీటిపారుదల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అందుకు సంబంధించిన భూసేకరణ లో అలసత్వం చూపొద్దని ఆయన...

కాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషీగా కట్టలేదు- సిఎం కెసిఆర్

కాళేశ్వరం ప్రాజెక్టును ఆషామాషీగా కట్టలేదని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ అంతటిని సస్య శ్యామలం చేసేందుకే కాళేశ్వరం రూపకల్పన చేశామని వెల్లడించారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బిర్కూర్ మండలం...

ఎంపి సంతోష్ కను సన్నల్లోనే ఇసుక మాఫియా – రేవంత్ రెడ్డి

బీఆరెస్ నాయకులు సాండ్, ల్యాండ్, మైన్ లను ఆదాయ వనరుగా చేసుకున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇసుక దోపిడీకి పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిని అంతమొందిస్తున్నారని ఆరోపించారు. హాత్ సే...

సిలిండర్ ధర పెంపు…మహిళలకు మోడీ కానుక – కేటిఆర్ విమర్శ

రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని మంత్రి కేటిఆర్ విమర్శించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపైన...

కెసిఆర్ పాలనలో మహిళలకు చితి మంటలు – బండి సంజయ్

అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే గుడ్లు పీకేస్తానని కేసీఆర్ గతంలో చేసిన హెచ్చరికలన్నీ ఉత్తమాటలే... బీజేపీ అధికారంలోకి వస్తే... మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే లుచ్చా నా కొడుకుల అంతు చూస్తాం. యూపీ...

తెలంగాణ తిరుపతి సందర్శించిన సిఎం కెసిఆర్

తెలంగాణ తిరుపతిగా పేరొందిన  "శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి" వారి "8వ వార్షిక బ్రహ్మోత్సవాలలో" భాగంగా "తెలంగాణ తిరుమల దేవస్థానం" (TTD), బీర్కూరు (తిమ్మాపూర్), " లో ఈరోజు జరిగిన...

బైంసా RSS మార్చ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

నిర్మల్ జిల్లా బైంసాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) మార్చ్ కు హైకోర్టు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది. 500...

Most Read