Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

మ‌త్స్య‌కారుల సంక్షేమానికి 500 కోట్లు: మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్న‌తికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌త్స్య‌కారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు....

బ్రిటన్‌ రాణి మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినం

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్వీన్‌ ఎలిజబెత్‌ (Queen Elizabeth) గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 11ను...

అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కోరుతున్నారు. ఉద్యోగుల కోరికను మన్నించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసి బదిలీ...

ప్రశాంతంగా వినాయక నిమజ్జన వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల సీసీ కెమెరాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అనుసంధానం చేసి...

జాతీయ రాజకీయాల్లో కెసిఆర్.. చారిత్రక అవసరం – జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకీ రావడం చారిత్రక అవసరమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆకాంక్ష కుడా అదే విధంగా ఉందన్నారు. నల్గొండలో ఈ రోజు మీడియా సమావేశంలో...

తెలంగాణ గవర్నర్ను రికాల్ చేయాలి – సిపిఐ డిమాండ్

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నారాయాణ కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కేంద్ర కేబినెట్‌లో నేరస్థులున్నారని ఆరోపించారు....

కాళోజీ ప్రస్తావన లేకుండా ఉద్యమం లేదు – శ్రీనివాస్ గౌడ్

ప్రజాకవి , పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 108 వ జయంతి ఉత్సవాల సంధర్బంగా నిర్వహిస్తున్న తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమములో బాగంగా కాళోజీ జ్ఞాపకార్ధం రాష్ట్ర ప్రభుత్వం - తెలంగాణ భాషా సాంస్కృతిక...

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఈ రోజు ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు....

కాళోజీ నేటి తరానికి ఆదర్శం – మంత్రి ఎర్రబెల్లి

కాళోజీ నారాయణరావు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు తెలిపారు. తెలంగాణలో అక్షరజ్యోతిని...

పాలకుల పాపం.. సామాన్యులకు శాపం… నిమ్స్

Nims : నేనూ రాను బిడ్డో సర్కారు దవాఖానకు....అవును ఈ మధ్య ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షించింది.అంత పెద్ద వార్త ఏంటా ఏమి మిస్సయ్యాం..అనుకుంటున్నారా.. అదేనండి "నిమ్స్ డైరెక్టర్ కి గుండె...

Most Read