Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రుల ఫైర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై  పలువురు మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఒక గవర్నర్ గా కాకుండా బిజెపి నాయకురాలిగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.  పదవి చేపట్టి...

రాజ్ భవన్ ప్రజా భవన్ గా మారింది: తమిళి సై

రాష్ట్ర ప్రభుత్వం తనకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తంచేశారు. తనకు వ్యక్తిగతంగా మర్యాద ఇవ్వకపోయినా తాను బాధపడనని, కానీ గవర్నర్ పదవిని...

సిపిఐ తెలంగాణ కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం పోటీపడ్డ పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావుల ఎన్నికపై చివరి వరకు ఉత్కంట నెలకొంది. ఏకగ్రీవం కోసం...

కాళోజీ అవార్డుకు రామోజు హరగోపాల్ ఎంపిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డ్ - 2022 కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ ఎంపికయ్యారు. రాష్ట్రం ఏర్పడిన...

17న ఆదివాసీ, బంజారా భ‌వ‌వ‌నాల‌ ప్రారంభం

హైద‌రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 10లో నూత‌నంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ వెల్ల‌డించారు. ఈ...

మోడీ ఫొటో పెట్రోల్ బంకుల్లో పెట్టాలి – ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రానికి నిర్మలాసీతారామన్ వచ్చి ఫొటోల పంచాయితీ పెట్టారని.. గతంలో రేషన్ షాపుల్లో ప్రధానమంత్రుల ఫొటోలు ఉన్నాయా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మోడీ ఫొటో పెట్టాల్సింది రేషన్ షాపుల్లో కాదని..పెట్రోల్ బంకుల్లో అని...

స్పీకర్ ధోరణిపై చర్చ జరగాలి – బండి సంజయ్

శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ విమర్శలు...

ఉద్యమాల గడ్డపై బీజేపీని బొందపెడుతాం : తమ్మినేని వీరభద్రం

ఉద్యమాల గడ్డపై కాషాయ జెండాలను ఎగురనివ్వం. బీజేపీని ఓడించడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్‌ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి టీఆర్ఎస్...

మరమనిషి అనే పదం నిషేధితమా – రఘునందన్

ఎంత మంది శాసన సభ్యులు ఉంటే bac సమావేశానికి పిలుస్తారో రూల్స్ ఉంటే చెప్పండని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్...

అక్టోబర్ నెలాఖారుకు కాళేశ్వరం సిద్దం – మంత్రి హరీష్

వరదలో కూడా బురద రాజకీయం చేసే పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. గోదావరి నది చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాలేదు. 24 లక్షల...

Most Read