Sunday, June 21, 2026
Homeతెలంగాణ

బిసీలకు విదేశీ విద్య ఉపకార వేతనాలు

ప్రభుత్వం వెనుకబడిన తరగతులలో విద్యాపరంగా , సామాజికంగా ఉన్న అసమానతలను రూపుమాపడానికి ఫీజు రియింబర్స్ మెంట్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, హాస్టళ్ళు , గురుకులాలను ఏర్పాటు చేసే ప్రోత్సాహం...

33 బీసీ గురుకులాలు అక్టోబర్ 11న ప్రారంభం

సీఎం కేసీఆర్ బీసీల కోసం కేటాయించిన నూతన గురుకులాలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుంచి, నూతన డిగ్రీ...

ఆరో తేది నుంచి అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబరు ఆరో తేది నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 6న ఉదయం 11.30 గంటల నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తారు. అసెంబ్లీ...

బల్క్ డ్రగ్ పరిశ్రమలో తెలంగాణకు అన్యాయం – కేటిఆర్

తెలంగాణ పట్ల కేంద్ర సర్కార్ వివక్షపూరిత వైఖరి కొనసాగుతూనే ఉందని ఐటీశాఖమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు...

నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ సవాల్

కేంద్ర ఆర్థిక మంత్రి , ప్రధాని ఫోటో రేషన్ షాపులో పెట్టమని చెప్పడం హస్యాస్పదమని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా...

పెన్షన్లపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు – పొన్నాల విమర్శ

రాష్ట్రం బాగుపడాలని అభివృద్ధి చెందాలని యజ్ఞం చేసింది రాజశేఖర్ రెడ్డి అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వైఎస్ హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి...

కాళేశ్వరంపై నిరాధార ఆరోపణలు – హరీష్ ఆగ్రహం

టీఆర్ఎస్ ప్రభుత్వానికి కుల, మతాల భేదం లేదని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిపాలనలో లబ్ధిదారులకు75 రూపాయల...

అధికార విస్తరణకే కెసిఆర్ రాజకీయాలు – రేవంత్ విమర్శ

నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల సిఎం కెసిఆర్ కు సానుభూతి ఉంటే... తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం కనిపించలేదా అని పీసీసీ అధ్యక్షుడు...

దసరా నాటికి భారతీయ రాష్ట్ర సమితి ?

దేశంలో కొత్త వ్యవసాయ విధానం రావాలని రైతులు కోరుకుంటున్నారని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.  దేశంలో వ్యవసాయం పండగ కావాలంటే తెలంగాణ మోడల్ అంతటా...

రెండు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ – మంత్రి హరీశ్‌

పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్‌ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందన్నారు....

Most Read