Monday, September 23, 2024
Homeతెలంగాణ

నిర్మల సీతారామన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపి రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రుణాలపై మాట్లాడడం ఏంటని వీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...

బ్రెయిలీ లిపిలో కేసిఆర్ జీవిత చరిత్ర

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అంధుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కేసీఆర్ జీవిత చరిత్రను ప్రగతి భవన్ లో నేడు మంత్రి వర్యులు కేటీఆర్ ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణకు...

కొండగట్టు పునర్ నిర్మాణంలో… గ్రీన్ ఇండియా ఛాలెంజ్

శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయస్వామి, అలాంటి ఆంజనేయుడు స్వయంభుగా వెలసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు. సహజమైన కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్...

అగ్నివీర్ కు దరఖాస్తుల ఆహ్వానం

భారత సైన్యంలో అగ్నివీరుల నియామకానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పెళ్లికాని పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023-24కు సంబంధించి గురువారం (ఫిబ్రవరి 16) నుంచి అగ్నిపథ్‌ పథకానికి...

మూతపడ్డ ఫైనాన్స్ కొత్త అవతారమే బీఆర్ఎస్ – బండి సంజయ్

గ్రామాల అభివ్రుద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కరానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ...

బృహత్తర ప్రాజెక్ట్ గా కొండగట్టు… సిఎం ఆదేశాలు

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ...

హైదరాబాద్ ఆధునిక నగరం : ఆసియాన్ మీడియా

హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో చాలా బాగుందని ఆసియన్ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి వసతులు, ఆతిధ్యం తమకు నచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను తమ ఇండియా పర్యటన...

గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలి – బండి సంజయ్

బీజేపీ అధికారంలోకి వస్తే తండాల సమగ్రాభివ్రుద్ధి కోసం ప్రత్యేకంగా డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీనిచ్చారు. సేవాలాల్ నడయాడిన బంజారా...

కొండగట్టు అంజన్నకు సిఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్నారు. అక్కడ...

ఘట్‌ కేసర్‌ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727) కు పెను ప్రమాదం తప్పింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌ కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సమీపంలోకి వచ్చేప్పటికి రైలు నుండి నాలుగు...

Most Read