Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

జపాన్ తీరు ఆశ్చర్యకరం: కేటియార్

తయారీ రంగం మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందని, ప్రతిదానికీ చైనా పై ఆధారపడడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కోవిడ్ సమయంలో అందరికీ తెలిసి వచ్చిందని రాష్ట్ర పారిశ్రామిక, ఐటి శాఖల...

ఢిల్లీలో కెసిఆర్… రెండు రోజుల పాటు యాగం

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఆవిర్భావం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి...

కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులొస్తయ్: ఎమ్మెల్సీ కవిత

దేశంలో ఉన్నటువంటి సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముషీరాబాద్ లో జరిగిన తెలంగాణ జాగృతి సమావేశంలో మాట్లాడిన కవిత.. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, రైతులు,...

సుప్రీంలో కేసుల తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపు – కేంద్రం

పార్లమెంటు సమావేశాల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్...

ఉప్పల్ భగాయత్ లో క్రిస్టియన్ భవన్ కి శంకుస్థాపన

ఉప్పల్ భగాయత్ లో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు, క్రిస్టియన్ భవన నిర్మాణానికి 70 కోట్ల...

మల్టీ స్పెషాలిటీ కోర్సులు పెంచుతాం -హరీష్ రావు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఫలితంగా వైద్య విద్య, వైద్య సేవలపై దృష్టి సారించడంతో రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య సేవలలో గణనీయంగా అభివృద్ధిని సాధించామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట...

డ్రగ్ ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.

హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. తాజాగా రాచకొండలో డ్రగ్స్ సరఫరా చేస్తోన్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని...

పర్యావరణ పరిరక్షణ కోసమే హరితహారం – జగదీష్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. లక్ష మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ రోడ్డులో మంత్రి జగదీష్...

ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో... ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం ఈ రోజు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలను సిబిఐ అధికారులు రాబట్టనున్నారు. సీబీఐ అధికారులు వస్తున్న నేపథ్యంలో...

తెలంగాణ సైబర్ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులు

రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది....

Most Read