Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

అటవీ అధికారి కేసులో సుప్రీం నోటీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ( ఎఫ్.ఆర్.ఓ) చళ్ళమళ్ళ శ్రీనివాసరావు హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో తీసుకున్న...

బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సిఎం కేసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ...

వారు పోలీసులా? దొంగలా?: రేవంత్

గాంధీ భవన్ లోని  తమ వార్ రూమ్ లో పోలీసులు దాడి చేసి 50 కంప్యూటర్లు, విలువైన డాటా దొంగిలించారని పిసిసి అధ్యక్షుడు, ఎంపి ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ...

పోలీసులపై కేసు పెడతాం: షర్మిల

సంక్రాంతి తరువాత తన పాదయాత్రను కొనసాగిస్తానని వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు.  మన అదృష్టం కొద్దీ న్యాయవవస్థ అండగా ఉంటోందని, పాదయాత్రపై హైకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలను ఈ...

గుణాత్మక మార్పు కోసం.. బీఆర్ఎస్ ఆవిర్భావం

దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి, దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం...

దేశం కొంతమంది గుప్పిట్లోకి పోతోంది : మంత్రి వేముల

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ రేపు ఢిల్లీలో ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు...

బిఆర్ఎస్ ఆఫీసుకు కేసిఆర్-ఏర్పాట్లపై ఆరా

దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న బిఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు.  మధ్యాహ్నం 12:37 గంటల నుండి 12:47 గంటల మధ్య ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది....

షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. యాత్ర సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై, సిఎం కేసిఆర్ పై ఎలాంటి అభ్యంతరక వ్యాఖ్యలు చేయవద్దని... రాజకీయ...

కోవర్టు వ్యవస్థను నిర్మూలించాలి: దామోదర డిమాండ్

పార్టీ కమిటీల్లో అసలైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, ప్రధాన కార్యదర్శి- ఉపాధ్యక్ష పదవుల్లో మూడు, ఆరు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి స్థానం కల్పించారని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనరసింహ...

భారత్ జాగృతి దూకుడు పెంచుతాం: కవిత

మహిళల పట్ల బిజెపి నేత బండి సంజయ్ ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరమని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇలా చులకనగా మాట్లాడుతున్నవారికి  తెలంగాణా ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బెంగాల్ లో...

Most Read