Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ – విహెచ్ ఆరోపణ

కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు విమర్శించారు. బీజేపీ తో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర...

కెసిఆర్ కొత్త పార్టీకి సోయా పంట విరాళం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె ధలితబస్తి వాసులు భారత రాష్ట్ర సమితి (BRS) జాతియ పార్టీకి 66000 రుపాయల సొయా పంటను విరాళంగా ప్రకటించారు. తెరాస పార్టీ  జాతీయ పార్టీగా...

తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణి

రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈమేరకు నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు...

తెలంగాణ హంతకుడు కెసిఆర్ – రేవంత్ రెడ్డి విమర్శ

వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారన్నారు. కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో.. ఆర్థికంగా...

తెలంగాణతో కేసిఆర్ బంధం తెగిపోయింది – ఈటెల రాజేందర్

భారత రాష్ట్ర సమితి (BRS) ప్రకటనతో తెలంగాణకు కేసిఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసిఆర్ BRS ప్రకటనపై స్పందించిన ఈటల రాజేందర్ ఉద్యమ పార్టీని...

దేశ ప్రజలను గెలిపిస్తాం – కెసిఆర్

75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశాన్నేలిన పార్టీలు గద్దెనెక్కడం గద్దెను దిగడం తప్ప దేశానికి చేసిందేమిలేదనిసిఎం కెసిఆర్ అన్నారు. జై తెలంగాణ నినాదంతో మనమే ఉద్యమించినం, మన నెత్తిన భారం పెట్టుకుని, అనుకున్నది...

టిఆర్ఎస్ ఇక భారత రాష్ట్ర సమితి

Bharat Rashtra Samithi : తెలంగాణ రాజ‌కీయ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం లిఖించబ‌డింది. ద‌స‌రా శుభఘ‌డియ‌ల్లో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భ‌వించింది. దేశ ప్ర‌జ‌ల అభ్యున్న‌తిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూత‌న జాతీయ...

మునుగోడు బరిలో ప్రజా గాయకుడు గద్దర్

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి ప్రజా గాయకుడు గద్దర్ సిద్దమయ్యారు. ప్రజా శాంతి పార్టీ నుంచి మునుగోడులో గద్దర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ప్రజా శాంతి పార్టి అధ్యక్షుడు కే ఏ...

ప్రగతి భవన్ లో దసరా పూజలు

దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.   అనంతరం జమ్మి వృక్షానికి...

ప్రగతి భవన్ చేరుకున్న దక్షిణాది నేతలు

టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా, సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన జెడిఎస్ నేతలు ఈ రోజు ప్రగతి భవన్ లో తెరాస...

Most Read