Saturday, September 21, 2024
Homeతెలంగాణ

బిజెపికి మోత్కుపల్లి రాం.. రాం…

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో తీసుకురాబోతున్న దళితబంధు పథకాన్ని సమర్థిస్తూ మోత్కుపల్లి ప్రకటనలు చేయటం ఇటీవల బీజేపీ లో కలకలం సృష్టించింది....

కేటీఆర్ బర్త్ డే సాంగ్ విడుదల

రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటియార్) జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో...

ముంపు ప్రాంతాల్లో మంత్రి  ఇంద్రకరణ్

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో నిర్మల్ ముంపు  ప్రభావిత ప్రాంతాల్లో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప‌ర్యటించారు. జీయన్ఆర్ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితిని నేరుగా తెలుసుకున్న మంత్రి వారిని ఓదార్చారు.  ప్రభుత్వం...

హుజురాబాద్ లో ఎన్నికల వేడి

హుజురాబాద్ లో రాజకీయ పార్టీలు క్రమంగా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో నేతల్ని మొహరించాయి. కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీల తరపున ఎవరు బరిలోకి దిగుతారో క్లారిటీ వస్తోంది. ఇన్నాళ్ళు...

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 25 గేట్లు ఓపెన్

భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి కె....

అధికార యంత్రాంగం అప్రమత్తం

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపాదికతన చేపట్టాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్ పి లను...

వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ప్రభావితమైన...

100 మందికి గిఫ్ట్‌ ఏ స్మైల్‌

తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందిస్తున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా తాను...

ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు

ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు. హిందు దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచినాడని న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు. ఈ  మేరకు ఆర్. ఎస్ ప్రవీణ్...

రేపు చలో రాజ్ భవన్

ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహం కిందకే వస్తుందని ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. దేశంలో...

Most Read