Saturday, September 21, 2024
Homeతెలంగాణ

గిరిదర్శిని ద్వారా విద్యార్థుల నమోదు

కోవిడ్ -19 అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సన్నద్ధం చేయాలని గిరిజన, స్త్రీ...

ఐఐటి విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం

వరంగల్ జిల్లా  హసన్ పర్తి కి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం,  ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు...

సైబరాబాద్ సీపీ బదిలీ

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను TSRTC ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సజ్జనార్ స్థానంలో స్టీఫెన్ రవీంద్రను కొత్త సీపీగా నియమించారు. కాగా...

ప్రభుత్వాసుపత్రిలో  తొలి ఆక్సిజన్,బాట్లింగ్ ప్లాంట్

కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు...

ఢిల్లీ గులాబి భవన్ కు ముహూర్తం ఖరారు

హుజురాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు...కేంద్రం లో ప్రభుత్వం మారేది లేదని టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు , మంత్రి కే టీ రామారావు అన్నారు. హుజురాబాద్ లో దళితబంధు సక్సెస్...

కెసిఆర్ తోనే ఈటల స్థాయి పెరిగింది

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుండి గీతా మందిర్ వరకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా సంఘీభావ...

కెసిఆర్ పథకాలు ఎన్నికల కోసమే

ముఖ్యమంత్రి దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దత్తత పేరుతో మొదటి రోజు హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి...

గ్రీన్ ఇండియా చాలెంజ్ కు ప్రశంసలు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా మరియు కుమార్తె దీపా వెంకట్ బెంగుళూరు దేవనహళ్లి లో సదహళ్లి గేట్ వద్ద...

ఫీజుల కోసం ఒత్తిడి తీసుకురావొద్దు

విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించామని, 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయని విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వైద్య శాఖ నివేదిక ప్రకారమే...

దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష

కొద్దిసేపట్లో షామీర్ పేట కట్ట మైసమ్మ దేవాలయానికి చేరుకోనున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మూడు...

Most Read