Thursday, June 18, 2026
Homeతెలంగాణ

Grain Procurement: రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల సేకరణ

ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని, 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఇది గత సీజన్ కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికం అన్నారు రాష్ట్ర పౌరసరఫరాల...

peoples March: కెసిఆర్ అక్రమాలను బయట పెడతాం – భట్టి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 68వ రోజు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో కొనసాగుతోంది. వడదెబ్బ వల్ల స్వల్ప అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి...

Jain:జైన భవన్ నిర్మాణానికి 2 ఎకరాలు

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మతస్థుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. గంగా జమున తెహజీబ్ కు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో పలు ప్రాంతాలకు చెందిన...

Ration Dealers: రేషన్‌ డీలర్లతో చర్చలు సఫలం

పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించవలసిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్‌ డీలర్లపై కూడా అంతే వుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు....

G.O.111: రద్దు వెనుక భారీ కుంభకోణం – రేవంత్ రెడ్డి

జీవో 111 రద్దు వెనుక ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని భారీ కుంభకోణం దాగి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కుంభకోణం విలువను...

Schemes war: రైతుబంధు కంటే ఎరువుల సబ్సిడీ ఎక్కువ…కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సాయం కంటే కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీతో ఇచ్చే సాయం ఎక్కువన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో రైతులకు ప్రతీ ఎకరానికి రూ.18, 254 ఎరువుల...

KTR:తెలంగాణలో పెట్టుబడులకు అమెరికా కంపెనీల ఆసక్తి

అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో పలు కంపెనీలతో మంత్రి కే తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను ఆయా కంపెనీ యాజమాన్యాలకు వివరించిన...

Yoga Day:హైదరాబాద్ లో యోగా దినోత్సవ కౌంట్ డౌన్

యోగా అనేది ఏ మతానికో .. సంస్కృతికో సంబంధించినది కాదని, ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచేందుకు యోగా ఒక సాధనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 21న...

KTR- Alliant: హైదరాబాద్ లో అలియంట్ కేంద్రం

రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అమెరికా పర్యటన  ఫలప్రదంగా సాగుతోంది. ప్రతిష్టాత్మక కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ ఈ జాబితాలో...

Demonetization: మోడీ తిరోగమనానికి పరాకాష్ట – జగదీష్ రెడ్డి

నోట్ల రద్దుతో కేంద్రంలో మోడీ పాలనకు తిరోగమనం మొదలైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహద పడదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు...

Most Read