Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

ఇంగ్లీష్ మీడియం వినియోగించుకోండి: హరీష్

Quality Education: ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించామని, తల్లి దండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. తల్లిదండ్రులు...

ఇదో సువర్ణ అధ్యాయం: శ్రీనివాస గౌడ్

Great Achievement: నీరా దాని అనుబంధ ఉత్పత్తుల తయారీకి ప్రతిష్టాత్మక FSSAI లైసెన్సు సాధించటం రాష్ట్ర నీరా చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి....

మా భూములు మాకివ్వండి: కేటిఆర్ లేఖ

Give Back: తెలంగాణాలో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు  కేంద్ర ప్రభుత్వం  యత్నిస్తోందని, ఆయా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 7200 ఎకరాల భూమిని వెనక్కు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని...

ఇక నుంచి షర్మిల ఊరు పాలేరు

From Palair: ఇకనుంచి పాలేరు తన ఊరు అని తెలంగాణా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభివర్ణించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీచేస్తున్నట్లు ఆమె ప్రకటించారు....

ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు: కేటియార్

New Pensions: ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటిఆర్  ప్రకటించారు. కేసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ...

కాంగ్రెస్ లోకి విజయారెడ్డి

Back to : టిఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రెండు పర్యాయాలుగా టిఆర్ఎస్ తరఫున కార్పొరేటర్ గా గెలిచిన ఆమె ఈ నెల 23న కాంగ్రెస్...

రాకేశ్ మృతి పట్ల కెసిఆర్ దిగ్భ్రాంతి

అగ్నిపథ్ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో...

ట్రిపుల్ ఐటి సమస్యల నెలవు – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నేతలు ఏమైనా కేసీఆర్ ఫాం హౌస్ పై బాంబులు వేయడానికి వచ్చారా,  బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులతో నేను మాట్లాడితే ప్రభుత్వానికి భయం దేనికి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...

సైన్యం ఆత్మ స్థైర్యం దెబ్బతీయెద్దు: కేటిఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకం పున సమీక్ష చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారకరామారావు డిమాండ్ చేశారు. జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో,...

ఈ హింసకు రాష్ట్రానిదే బాధ్యత : కిషన్ రెడ్డి

State Responsible: సికింద్రాబాద్ ఘటన రాజకీయ ప్రేరేపితమని, అగ్నిపథ్ పై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  వ్యాఖ్యానించారు.  ఈ హింస  పథకం ప్రకారమే జరిగిందని, కొందరు కావాలనే విధ్వంసం...

Most Read