Thursday, June 25, 2026
Homeతెలంగాణ

కే విశ్వనాథ్ కీర్తి అజరామరం – సిఎం కేసీఆర్

ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే. విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర...

సూర్యాపేట,తుప్రానుపేటల వద్ద అండర్ పాసులు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో గురువారం ఆయన గడ్కరీని కలిసి తెలంగాణ రాష్ట్రం గుండా వెడుతున్న జాతీయ...

నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు -మంత్రి తలసాని

అగ్నిప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని  పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఈ...

కేసీఆర్ తో గ్యాప్ లేదు – జేడీ(ఎస్)నేత కుమార స్వామి

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను కొట్టిపారేసిన కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్)నేత కుమార స్వామి. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్...

బడ్జెట్‌లో దేశాభివృద్ధికి నిధులు కనపడటంలేదు – మంత్రి కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.. అందులో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్‌ లాంటి దేశాలు...

బుద్వేల్లో రెడ్డి విద్యార్థి వసతి గృహానికి శంకుస్థాపన

రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి లతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక...

కెసిఆర్ తో అమిత్ జోగి సమావేశం

ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తనయుడు, జనతా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, అమిత్ జోగీ.. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి...

కొన్ని రాష్ట్రాల‌కే ఈ బ‌డ్జెట్ : ఎమ్మెల్సీ క‌విత‌

ఆర్ధిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ ఇవాళ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ కొన్ని రాష్ట్రాల‌కు చెందిన బడ్జెట్‌లా ఉంద‌ని ఎమ్మెల్సీ క‌విత హైద‌రాబాద్‌ లో ఈ రోజు విమ‌ర్శించారు. మోదీ ప్ర‌భుత్వం విఫ‌లం అయ్యింద‌న‌డానికి...

గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ ప్రారంభం

మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కసిలి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఇరువురు నేతలు క్యాంపస్‌లో...

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు – మంత్రి పువ్వాడ అజయ్

ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి సామాన్యుడిని నాణ్యమైన, ఉన్నత విలువలు, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో 7289 కోట్ల రూపాయలతో చేపట్టిన...

Most Read

నో మ్యాచ్ పాయింట్!

o lnn1 r" roto lnn < io r" roto lnn < io p r" roto lnn < io r" roto lnn < io p r" rotcito n1 tsrotcito ou 7vn1 tdwnoc5tci<0"n �t1 tsn d"n �t1- t�0" vtsh ftoto0afrtuev- t�vtsh mran> ek o lnn < io ee�t""_vtsh d> upd<0""0 o lnn < i- t�5e+puu<0"k >;rh d> upvi- t+puu<0mr" rotekt t�0" vtsh ee�t""0ito n1 l <0"�t"9r �t0" �tue{tuu p r" {uu e{t <0"�t"9r > <0"�t<0"�t"9r > <0 {uw i--- l ns13ourtuev <0 i---l��78 eho t5.noou 7vn1< eho t5.noou 7vn1< m r" {uu e{ttsh ee�t"{t tsrotcito ou 7vn1 td ou 7vnpo n" t5.noou 7vn1cv t5rt b.ohnt-�nooumcv8ehou"btnpo umcv8ehoiincv8�nt-�nooumcv8eho-t{toii7v.ourtnan> ee�t"{t{t tsrotcito �noouown""0srotcd l iib a