Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

కొడంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. గుర్నాథ్ రెడ్డి, ఆయన కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ MLA...

ఆదివారం బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఎన్నికల ఏడాది కావటంతో అన్ని పార్టీలు ప్రాచారస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ - కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో డీ అంటే డీ అంటున్నారు. రాబోయే...

సిఎం కెసిఆర్ తో శివాజీ వారసుడు శంభాజీ భేటి

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13 వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్లాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె... గురువారం ప్రగతి భవన్...

కేసీఆర్…రాజ్యాంగాన్నే అవమానిస్తావా – బండి సంజయ్

రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం...

రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతిపిత మహాత్మాగాంధీ ,బాబాసాహెబ్ అంబెడ్కర్ గార్ల చిత్ర పటాలకు...

50 కోట్లతో ఇందూరు కళాభారతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన "కళాభారతి" ఆడిటోరియం తుది నమూనాను గురువారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి...

రేపటి నుంచే టీచర్ల బదిలీలు.. జీవో జారీ చేసిన సర్కారు

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేడు జీవో 5ను జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా...

ప్రగతి భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు

74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు...

తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు -గవర్నర్ తమిళ్ సై

తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గవర్నర్ తమిళ్ సై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో సిఎస్ శాంతి కుమారి, డీజీపీ...

తెలంగాణలో నీరాను ప్రోత్సహిస్తున్నాం – మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రపంచ నాగరికతకు ఎంతో ప్రసిద్ధి రోమ్ నగరం. రోమ్ నగరంలో ఫామ్ ట్రీకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువజన సర్వీసుల శాఖల...

Most Read