Saturday, September 21, 2024
Homeతెలంగాణ

ఇరాన్ కాన్సులేట్ లో గ్రీన్ ఛాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు  బంజారాహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన ఇరాన్ కాన్సులేట్ జనరల్ మాడి...

సిటీలో మల్టీలెవల్ ప్లాంటేషన్

గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన రహదారుల వెంట నాలుగు నుండి ఆరు  వరసల్లో మొక్కలను పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. మల్టి లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ గా వ్యవహరించే ఈ విధానం ద్వారా రహదారులకిరువైపులా...

పల్లెప్రగతితో అభివృద్ధికి శ్రీకారం

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చి గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రతినెల టంచనుగా...

సిఎంకు కృతజ్ఞతలు : కేటిఆర్

నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్...

ఆ పార్టీలకు భవిష్యత్ లేదు : దానం

తెలంగాణ లో కనివిని ఎరుగని అభివృద్ధి జరుగుతోంది, కళ్లుండి చూడలేని కబోదులే సీఎం కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే...

అక్రమ ప్రాజెక్టును ఆపండి: శ్రీనివాస్‌గౌడ్

కృష్ణా జలాలపై అనవసర వివాదం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనుకుంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే నీళ్లు తీసుకెళ్లాలన్నారు....

జులై 5 నుంచి కొత్త రేష‌న్ కార్డులు

తెలంగాణలో 70 ఏళ్ళలో జ‌ర‌గ‌ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఏడేళ్ళలో చేసి చూపించామ‌ని మంత్రి తారక రామారావు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు. రాజ‌న్న...

అసెంబ్లీ సీట్లు పెంచాలి

విభజన చట్టం ప్రకారం తెలంగాణ , ఏపీ లో అసెంబ్లీ సెగ్మెంట్ లు పెంచాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 ఎత్తివేయక...

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం విరివిగా మొక్కలను నాటాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం ఖైరతాబాద్...

తాళి ఘటనపై విచారణకు ఆదేశం

తహసీల్దార్ ఆఫీస్ కు తాళి ఘటన పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విచారణకు ఆదేశించారు. విచారణ బాధ్యతను సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ కు  అప్పగించగా ఈ రోజు సాయంత్రం...

Most Read