Friday, September 11, 2026
Homeతెలంగాణ

PCC: అమరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతి – రేవంత్ రెడ్డి

అమర వీరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరవీరుల స్మారక నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు...

Telangana Martyrs: ఘనంగా అమరుల స్మారకం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ముగింపు రోజైన జూన్ 22 (గురువారం)న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు. అమరవీరుల స్మారకం భవనంలోకి ప్రవేశించిన సీఎం కి...

Medha Rail Coach: పటాన్ చెరువు, హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే పటాన్ చెరువు వరకు అటు హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు  ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి...

Bonalu: గోల్కొండలో ఘనంగా బోనాల వేడుకలు ప్రారంభం

హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ఆషాఢ బోనాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి తొలి  బోనం సమర్పించటం ద్వారా ఉత్సవాలు మొదలు కావటం ఆనవాయితీగా వస్తోంది....

Kollur: పేదల ఆత్మగౌరవ సౌధం…కొల్లూరులో ప్రారంభం

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలో నిర్మించిన గృహ సముదాయాన్ని  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. 15,660 డబుల్...

BJP: కాంగ్రెస్ పైనే కేసీఆర్ కు నమ్మకం – బండి సంజయ్

కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం...

TPCC: కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతోందని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...

Telangana Martyrs: అమరుల త్యాగాలు..భవిష్యత్ తరాలకు స్పూర్తి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు ( జూన్ 22) సందర్భంగా... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా “తెలంగాణ అమరుల స్మారకం – అమర దీపం’’ ప్రజ్వలన కార్యక్రమం గురువారం...

Uppal Women PS: ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం – హోం మంత్రి

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళా సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు.  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన ఉప్పల్ మహిళా...

Lloyds Banking: హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి

తెలంగాణకి మరో భారీ పెట్టుబడి రానున్నది. యూకే కి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ లో తన టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నది. గత నెల తెలంగాణ పరిశ్రమల...

Most Read