మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తీవ్ర అనారోగ్యంతో దట్టమైన అడవిలో చనిపోయినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసు వర్గాల నుంచి అనధికార సమాచారం అందింది....
తెలంగాణ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కట్టుబడి ఉందని రాష్ర్ట ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడం...
మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్ప్రెస్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది...
రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,...
ఇప్పటిదాకా చూసింది కేవలం టైలర్ మాత్రమే…త్వరలో ప్రతిపక్షాలకు బిఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతున్నదని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ కు నుంచి వి ఎస్...
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను వెనక్కి పంపుతున్నట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర మఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై సమాచారం...
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం పడుతున్నది. హస్తినలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. ఉదయం ఏడు గంటల వరకు 13 మిల్లీ మీటర్ల...
మూడేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్లు మరోసారి...
సూర్యాపేట లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం సూర్యాపేట నియోజకవర్గంతో పాటు యావత్ జిల్లా ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర...
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం హైదరాబాద్ గాంధీ భవన్ లో దరఖాస్తు ఫారాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్ లు...