జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఆ అసహనంతోనే దాడులు చేయిస్తున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి... జగన్ అరాచక పాలనకు నిదర్శనమని...
ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షలద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో, ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను...
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని, క్షేత్రస్థాయిలో జాగ్తత్తగా విధులు నిర్వహించాలని...
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రహదార్ల చెంతనే అత్యవసర వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. సత్వర చికిత్స అందించి, ప్రాణాలు కాపాడేలా చర్యలు...
బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో రేవంత్...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.50 గంటలకు శంషాబాద్ నోవాటెల్కు చేరుకొని.. సాయంత్రం 4...
కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు. ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు డెత్ రిపోర్టులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం హనుమకొండలోని...
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలియజేశారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి,...
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం లో రోడ్ షో, బహిరంగ సభకు బాబు విచ్చేశారు. అయితే...
ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని రాష్ర ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. దీనిపై అధ్యయనం చేసి...