Sunday, March 16, 2025
HomeTrending News

సముద్రం ముందుకు వచ్చిందంటారు

Take on TDP: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శల దాడి చేశారు. నిన్న ఆత్మకూరు, టిడిపి కేంద్ర కార్యాలయం...

జార్ఖండ్ లో పడవ ప్రమాదం

ఝార్ఖండ్ లో గురువారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బిర్గోన్ సమీపంలోని బార్బెండియా వంతెన దగ్గరకు రాగానే  పడవ బోల్తా పడటంతో.. 12 మంది దామోదర్ నదిలో గల్లంతయ్యారు. ధనబాద్ జిల్లాలోని నిర్సా...

శని, ఆదివారాల్లో కూడా విఐపి బ్రేక్ రద్దు

No VIP Break: శని, ఆదివారాల్లో విఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే శుక్రవారం నాడు విఐపి బ్రేక్ ను రద్దు...

రష్యా కట్టడికి భద్రతామండలి సమావేశం

ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధ విమానాల దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ నగరంలో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిరసనకు దిగగా మరికొందరు రష్యాతో పోరాడేందుకు...

అభయారణ్యాల్లో అండ‌ర్ పాస్ లు

అభయారణ్యాల్లో రహదారుల నిర్మాణాలు, వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా అవి స్వేచ్ఛగా సంచ‌రించేందుకు అండ‌ర్ పాస్‌ల ఏర్పాటుకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి...

విద్యార్థులను సురక్షితంగా రప్పించాలి

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఉక్రెయిన్ లో వున్న తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా మన దేశానికి రప్పించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కి చేవెళ్ల...

రష్యా చక్రబంధంలో ఉక్రెయిన్

Russia Invasion Ukraine : రష్యా దాడితో ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొంది. భూభాగంలోకి చొచ్చుకొచ్చిన సైన్యం... వైమానిక దాడులు, సముద్రమార్గం ద్వారా యుద్ద నౌకలు ఈ విధంగా రష్యా అన్ని...

డిసిసిబిలు పటిష్టంగా ఉండాలి : సిఎం జగన్

Cooperation to Farmers: సహకార బ్యాంకులు మన బ్యాంకులని, వాటిని మనం కాపాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  వీటిద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయని, ప్రజలకు, రైతులకు...

డ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్

జీవితాలను కబళించే మహమ్మారి డ్రగ్స్ కు యువత, విద్యార్ధులు బానిసలు కావద్దు.. జీవితాన్ని అంధకారమయం చేసుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు....

ఉక్రెయిన్ విద్యార్థులకు హెల్ప్ లైన్

Helpline: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చికుకున్న  ఆంధ్ర ప్రదేశ్, తెలుగు విద్యార్ధులకు సహకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారు సంప్రదించేందుకు వీలుగా ఇద్దరు అధికారులను, రెండు హెల్ప్...

Most Read