Saturday, September 5, 2026
HomeTrending News

Kodangal; కోడంగల్ నుంచి బరిలోకి రేవంత్ రెడ్డి

కొడంగల్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ఇవాళ దరఖాస్తు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీ భవన్ లో దరఖాస్తు...

Voters’ List: ఓట్లు తొలగిస్తే అధికారులదే బాధ్యత: పయ్యావుల

అడ్డగోలుగా ఓట్ల తొలగింపు ఇకపై కుదరదని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిందని, అధికార పార్టీ ఓటర్ల జాబితాలో...

Heavy Rains: హిమాచల్ కు భారీ వర్ష సూచన… రెడ్ అలెర్ట్ జారీ

కుండపోత వర్షాలతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ లోని కులు జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీని వ‌ల్ల అనేక ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. తాజా ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ శిథిలాల...

Double Bed Room: పేదల కల నెరవేర్చడమే లక్ష్యం – మంత్రి తలసాని

సొంత ఇల్లు లేని పేదల కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆన్ లైన్ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల...

Wagner group: ప్రిగోజిన్‌ మృతిపై అనుమానాలు

రష్యాకు చెందిన వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ప్రిగోజిన్‌ ఈ తర్వాత రాజీకి వచ్చాడు. అయితే...

Gurukuls: నీట్ మొదటి విడతలో గురుకులాలకు 180 ఎంబీబీఎస్‌ సీట్లు

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టిన ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ ప్రాజెక్టు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. నీట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన విద్యార్థులు సత్తా...

Telangana Cabinet: మంత్రివర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి

ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాబినేట్ ను విస్తరించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి వర్గ విస్తరణలో రంగారెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి మరో మారు స్థానం దక్కనుంది. రానున్న ఎన్నికల్లో భాగంగా తాండూర్...

Chandrayan-3: దేశ ప్రజలకు పండుగ రోజు – సిఎం కెసిఆర్

సేఫ్ లాండింగ్ అనే చివరి ఘట్టాన్ని చేరుకోవడం ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు లాండర్...

Chandrayaan-3 : విశ్వవీధిలో భారత్ కీర్తి పతాకా

విశ్వ వీధిలో భారత్ కీర్తి పతాకా ఎగురవేసింది. ప్రపంచ దేశాలు నివ్వెర పోయేలా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ -3  ప్రయోగం విజయవంతం చేశారు. చంద్రయాన్-1  నుంచి 2 వరకు జరిగిన వైఫల్యాల్ని గుణపాఠంగా...

Chandrayan: దేశానికే గర్వకారణం: సిఎం జగన్

చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది యావత్ జాతికే గర్వకారణమైన, ఉద్విగ్నభారితమైన క్షణాలని అభివర్ణించారు. చంద్రయాన్ 3  పై సాఫ్ట్...

Most Read