తెలంగాణ ఎన్నికల కోసం ఎట్టకేలకు బిజెపి తొలి జాబితా సిద్దం కావటం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. జనసేన పొత్తుతో బరిలోకి దిగుతామని కమలం నేత, ఎంపి కె. లక్ష్మన్ ప్రకటించారు. జనసేనతో...
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణలో మూడో దఫా ఎన్నికలు కావటంతో యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. తెలంగాణ ఓటరు ఎవరికి పట్టం కడతాడో అని....ఏ పార్టీకి అవకాశం ఉందని విశ్లేషణలు జరుగుతున్నాయి. పార్టీల పరంగా...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మరో రెండు వారాలపాటు పొడిగించారు. ప్రస్తుతం ఉన్న రిమాండ్ గడువు నేటితో ముగుస్తుండడంతో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 15వ తేది నుంచి రాష్ట్రంలో సమగ్ర కులగణన మొదలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. వెనుకబడిన వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అత్యంత వెనుకబడిన కులాలను...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లనున్నారు. బాబు అరెస్టుతో ఒత్తిడికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. 'నిజం గెలవాలి' పేరుతో సాగే ఈ పర్యటనలకు వచ్చే వారం...
రాష్ట్రంలోని వెనుక బడిన తరగతి వర్గాల చిరకాల కోర్కె అయిన సమగ్ర కులగణనకు వచ్చే నెల 15 న శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి...
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో కమల వికాసం తగ్గుతోందా అనిపిస్తోంది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బిజెపి నైరాశ్యంలో మునిగింది. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ,...
తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడే మోపు మీదకు వచ్చిందని అనుకుంటే... మాజీ మంత్రి జానారెడ్డి మెల్లగా మొదలు పెట్టిండు సన్నాయి రాగం. అందరు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతానని... అందుకోసం అవసరమైతే తన కొడుకు రాజీనామా...