Monday, September 14, 2026
HomeTrending News

BJP: కాంగ్రెస్ పైనే కేసీఆర్ కు నమ్మకం – బండి సంజయ్

కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం...

Dragon Festival : చైనాలో గ్యాస్ లీక్…31 మంది మృతి

చైనాలోని నింగ్క్సియా వాయవ్య ప్రాంతంలోని ఇంచువాన్‌లో నిన్న రాత్రి ఓ రెస్టారెంట్‌లో గ్యాస్‌ పేలుడు సంభవించింది. ఇంచువాన్‌ నగరంలోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో ఎల్పీజీ గ్యాస్‌ లీకవడంతో భారీ పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో...

Manipur: మణిపూర్ లో నిరసనల హోరు

మణిపూర్ లో అల్లర్లు తగ్గు ముఖం పట్టకపోగా కుకి-మైతేయి వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు మణిపూర్‌ అంశంపై జూన్‌ 24న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం...

TPCC: కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతోందని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...

Telangana Martyrs: అమరుల త్యాగాలు..భవిష్యత్ తరాలకు స్పూర్తి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు ( జూన్ 22) సందర్భంగా... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా “తెలంగాణ అమరుల స్మారకం – అమర దీపం’’ ప్రజ్వలన కార్యక్రమం గురువారం...

Uppal Women PS: ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం – హోం మంత్రి

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళా సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు.  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన ఉప్పల్ మహిళా...

Governor-CM: గవర్నర్ తో సిఎం భేటీ

రాష్ట్ర గవర్నర్ జస్టిస్  అబ్దుల్ నజీర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడలోని  రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం వీరి భేటీ జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా...

Pawan Kalyan: ఆ ఘర్షణల వెనుక వైసీపీ హస్తం: పవన్

కీలకమైన పదవులన్నీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడం సరైనదేనా అని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అగ్నికుల, వెలమ, క్షత్రియ, కాపు శెట్టి బలిజల్లో అర్హులైనవారికి ఎందుకు ఇవ్వలేదని...

Lloyds Banking: హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి

తెలంగాణకి మరో భారీ పెట్టుబడి రానున్నది. యూకే కి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ లో తన టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నది. గత నెల తెలంగాణ పరిశ్రమల...

Ayodhya: జనవరి 25 నుంచి అయోధ్యలో భక్తులకు అనుమతి

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 25వ తేదీ నుంచి రాముడిని దర్శించుకోవడానికి భక్తులను...

Most Read