Saturday, September 5, 2026
HomeTrending News

ఎసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు

Grain Purchasing : దేశంలో ఆహార రక్షణ, భవిష్యత్ అవసరాల కోసం బఫర్ స్టాక్ ఉంచటం రాజ్యాంగ బద్దంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్రంలోని బిజెపి...

వ్యాక్సినేషన్‌ మరింత ఉద్ధృతం

Vaccination‌ More Excerpt : వ్యాక్సినేషన్‌ మరింత ఉద్ధృతంగా చేయాలని, కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి  వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ఎంత...

బిజెపి కోర్ కమిటీ ఏర్పాటు

BJP Core Committee: భారతీయ జనతాపార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ కోర్ కమిటీని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. ఈ కమిటీలో 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక...

రాజ్యసభలో విపక్ష ఎంపిల సస్పెన్షన్

రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసారు. వర్షాకాల సమావేశాలలో అనుచిత ప్రవర్తన కారణంగా 12 మంది ఎంపీల పైన చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. వర్షాకాల...

ఒక తల్లి తపన

A Mothers Quest : అది దక్షిణ కొరియా లోని సియోల్ నుంచి అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానం. పది గంటల ప్రయాణం. నాలుగు నెలల జాన్ వూ తల్లి విమానంలోని 200...

పునరావాస చర్యలపై సిఎం సమీక్ష

 Relief Programs In Flood Affected Areas : వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతోఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న...

ఆరోగ్య శాఖపై క్యాబినెట్ లో సమీక్ష

రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత,అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాల పై కేబినెట్ సమీక్షించింది. ఇందుకు...

వ్యవసాయ చట్టాల ఉపసంహరణ

Withdrawal Of Agricultural Laws In Parliament  : పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత...

తెరాస ఎంపిల నిరసన

 Trs Mps In Parliament : రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి. అంటూ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎం పీ లు ఆందోళన...

శేషాద్రి మృతి పట్ల సిఎం దిగ్భ్రాంతి

తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి  హఠాన్మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తూ వస్తున్న...

Most Read