Sunday, September 13, 2026
HomeTrending News

డిసిసిబిలు పటిష్టంగా ఉండాలి : సిఎం జగన్

Cooperation to Farmers: సహకార బ్యాంకులు మన బ్యాంకులని, వాటిని మనం కాపాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  వీటిద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయని, ప్రజలకు, రైతులకు...

డ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్

జీవితాలను కబళించే మహమ్మారి డ్రగ్స్ కు యువత, విద్యార్ధులు బానిసలు కావద్దు.. జీవితాన్ని అంధకారమయం చేసుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు....

ఉక్రెయిన్ విద్యార్థులకు హెల్ప్ లైన్

Helpline: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చికుకున్న  ఆంధ్ర ప్రదేశ్, తెలుగు విద్యార్ధులకు సహకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారు సంప్రదించేందుకు వీలుగా ఇద్దరు అధికారులను, రెండు హెల్ప్...

మన ఊరు – మన బడితో మహర్దశ

Mana Ooru Mana Badi : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా...

బలోచిస్తాన్ లో పాక్ సైన్యం అకృత్యాలు

ప్రపంచ దేశాలు రష్యా-ఉక్రెయిన్ వివాదంపై దృష్టి సారించిన తరుణంలో పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్ లో దారుణాలకు పాల్పడుతోంది. మిలిటెంట్ల పేరుతో పదిమంది బలుచ్ పౌరుల్ని ఈ రోజు పాకిస్తాన్ బలగాలు ప్రాణాలు తీశాయి....

కాగ్ ప్రశ్నలకు బదులేది?

Answer to CAG:  ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టం...

ఉక్రెయిన్ పై బాంబుల వర్షం

Russia Declares War On Ukraine : ఉక్రెయిన్ లో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభం అయిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దోన్బాస్ ప్రాంతాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత రష్యాపై ఉందన్న...

ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ ప్రశాంతం

Uttarpradesh Fourth Phase Elections : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 8 గంటల వరకు 61.65 శాతం పోలింగ్ నమోదైంది. ఫిలిబిత్ జిల్లలో అత్యధికంగా 67.16...

మీరు మనుషులేనా? పార్థసారధి ధ్వజం

Is it moral? దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై టిడిపి, బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు దారుణమని, వారి వ్యాఖ్యలు చూస్తుంటే అసహ్యం వేస్తుందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే కొలుసు పార్ధ...

టిడిపివి పనికిమాలిన ఆరోపణలు

Viveka Murder Case : వివేకా హత్యపై తెలుగుదేశం పార్టీ నిరాధార, పనికిమాలిన ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.  ఈ విషయంలో అత్యున్నత సంస్థ సిబిఐ...

Most Read