Friday, September 11, 2026
HomeTrending News

కొత్త జిల్లాలు కలుపుతూ జాతీయ రహదార్లు

Jagan-Gadkari: రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పోలీసు విధుల‌కు ఆటంకం క‌లిగిస్తే ఉపేక్షించం : కేటీఆర్

Bolakpur Corporator Issue : విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం క‌లిగించిన వారిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా...

జాతీయ ర‌హ‌దారుల‌పై టీఆర్ఎస్ రాస్తారోకో

 Trs Rastaroko : రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల‌పై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. తెలంగాణ‌లో రైతులు పండిం‌చిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరా‌లని డిమాండ్‌ చేస్తూ టీఆర్ఎస్...

నేడు గవర్నర్ తో సిఎం భేటీ

CM-Governor: ఢిల్లీ పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం కానున్నారు. నిన్న దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర...

ధాన్యం కొనుగోలు కోసం తెరాస ఎంపీల ఆందోళన

తెలంగాణ రాష్ట్రంలో పండిచిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసిన తెరాస   రాజ్యసభ,లోక్‌స‌భ‌ ఎంపీలు. నిరసన కార్యక్రమంలో నామ...

మహారాజపురం విశ్వనాథ అయ్యర్

Viswanatha Iyer : తమిళనాడులోని తంజావూరు కావేరీ నదీ తీరాన ఉన్న ప్రాంతమైన మహారాజపురమే విశ్వనాథ అయ్యర్ పూర్వీకులది. రామ అయ్యర్, అంబై దంపతుల సుపుత్రుడే ఈయన. రామ అయ్యర్ కాశీ క్షేత్రానికి...

రెవిన్యూ లోటు భర్తీ చేయండి: సిఎం జగన్

Pls look into it: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం తరువాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుసుకున్నారు. తొలుత  కేంద్ర ఆర్థికశాఖ...

ప్రజలను పల్లకీ ఎక్కిస్తాం: పవన్ కళ్యాణ్

For farmers: తాము ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగాలేమని, ప్రజలను పల్లకి ఎక్కించడానికే తాము ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఏదో పార్టీకి పల్లకీ మోస్తున్నామంటూ వైసీపీ...

పెండింగ్ సమస్యలు పరిష్కరించండి: సిఎం

Resolve them: రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ చేరుకున్న సిఎం...

అజీమ్ ప్రేమ్‌జీ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం : మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఈ – సిటీలో విప్రో క‌న్‌స్యూమ‌ర్ కేర్ ఫ్యాక్ట‌రీని ఆ సంస్థ చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్ జీతో క‌లిసి మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు....

Most Read