Sunday, September 6, 2026
HomeTrending News

Petor Prices:పెట్రో దోపిడీపై కేటీఆర్ బహిరంగ లేఖ

పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి...

బాబు ఓ మ్యానిపులేటర్ : అంబటి విమర్శ

రాష్టాన్ని 14 సంవత్సరాలపాటు పరిపాలించిన చంద్రబాబు సర్వనాశనం చేశారని, ఆయన ఇప్పుడు ఏం పునర్నిర్మాణం చేస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకొని వైఎస్సార్...

Bhadrachalam: వైభవంగా సీతారాముల కల్యాణం

భద్రాచలంలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాములోరి కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వివరించారు వేద పండితులు. భద్రాచలం ఆలయం ఆరుబయట మిథిలా...

Lokesh Selfie Challenge: అదే మా బలహీనత :లోకేష్

కియా పరిశ్రమ తీసుకురావడంలో నాటి సిఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందని... పరిశ్రమల మంత్రి అమర్నాథ్ రెడ్డి, అధికారులు చొరవ తీసుకుని ఇక్కడ కియాను ఏర్పాటు చేయించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...

Peoples March: కెసిఆర్ పాలనలో తిరోగమనం – భట్టి విమర్శ

శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు పీపుల్స్ మార్చ్ కు విరామం ఇచ్చారు. బెల్లంపల్లిలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో భట్టి విక్రమార్క పాల్గొంటారు. రేపటి నుంచి యాత్ర యథాతథంగా కొనసాగుతుందని పార్టీ...

చంద్రగిరి బరిలో మోహిత్ రెడ్డి !

రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.   ఈ మేరకు ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

Fire Accident: సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం.. ఒకరి మృతి

సూర్యాపేట జిల్లా పరిధిలో మునగాల మండలం మొద్దుల చెరువు సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మియాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ...

‘దసరా’ ట్విట్టర్ రివ్యూ

నాని పాన్ ఇండియా చిత్రం 'దసరా' దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న పాటలు, టీజర్స్‌, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ...

BY Election: రాహుల్‌గాంధీకి నెలరోజుల సమయం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని అందరూ భావించారు....

Pakistan:పంజాబ్ లో తొక్కిసలాట.. 11 మంది మృతి

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. ద్రవ్యోల్బణం పెరిగిపోవండంతో ప్రజల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. సామాన్యులు కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో...

Most Read