Sunday, September 13, 2026
HomeTrending News

దేశమంతా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు

Electric Vehicle Charging Stations  : చమురు వాడకాన్ని తగ్గించడం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడమనే ప్రధాన లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సాహిస్తున్నది. అందులో భాగంగా సబ్సిడీలను, రాయితీలను ప్రకటించింది....

డిసెంబరులో తెలంగాణ హెల్త్ ఫ్రోపైల్

Telangana Health Profile : తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలని అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. డిసెంబరు మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రోఫైల్ ప్రోగ్రాం ప్రారంభించేలా సిద్దం‌ కావాలని మంత్రి సూచించారు. హెల్త్...

ప్రజల ఆకాంక్షలతో కొత్త బిల్లు: పేర్ని

మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడంలో ప్రత్యేక కారణాలేవీ లేవని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. మూడు రాజధానులపై గతంలో తమ ప్రభుత్వం విశాలమైన, విస్తృత...

మరింత గందరగోళం : కేశవ్

Keshav Objected : మూడు రాజధానుల చట్టం  రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో గతంలో చేసిన చట్టాలు తప్పని ముఖ్యమంత్రి జగన్ అంగీకరించినట్లేనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటి ఛైర్మన్ పయ్యావుల...

మరో బిల్లుతో ముందుకొస్తాం: జగన్

We Will Comeback: పరిపాలనా వికేంద్రీకరణపై మరో సమగ్రమైన బిల్లుతో ముందుకు వస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేలా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేని,...

ఇదో కొత్త నాటకం: కిషన్ రెడ్డి

Kishan Reddy Slams : ధాన్యం కొనుగోలుపై లేని సమస్యను సిఎం కేసియార్ సృష్టిస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఏడేళ్ళపాటు రైతులనుంచి ధాన్యం తామే కొంటున్నామని గొప్పలు...

ఇది ఇంటర్వెల్ మాత్రమే: పెద్దిరెడ్డి

3 Capital Bill Repeal : మూడు రాజధానులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి ఇంటర్వెల్ మాత్రమేనని, ఈ అంశం ఇప్పటితో ముగిసిపోయినట్లు కాదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

స్వాగతిస్తున్నాం: బుచ్చయ్య చౌదరి

Buchhaiah Chowdary Welcomed The Govt Decision On 3 Capitals : మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల...

స్వాగతిస్తున్నాం: సుజనా చౌదరి

మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ కేబినేట్ నిర్ణయం తీసుకొని ఉంటె దాన్ని స్వాగతిస్తామని బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏదైనా ఒక విషయంలో చట్ట వ్యతిరేకం వేరు, అసలు చట్టాన్ని...

‘త్రీ క్యాపిటల్స్’ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

Ap Government To Withdraw 3 Capitals Bill మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఉపసంహరిచాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. కాసేపటి...

Most Read