Saturday, March 1, 2025
HomeTrending News

గులకరాయిపై డ్రామాలు : రాజాం సభలో చంద్రబాబు

తమ సభలకు ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తుంటే... జగన్ సభలకు కూలీ ఇచ్చి తీసుకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్కో సభకు 20 కోట్ల రూపాయలు ఖర్చు...

జగన్ పై దాడి : నిందితుడి సమాచారం అందిస్తే బహుమతి

సిఎం జగన్ పై దాడికి పాల్పడిన నిందితుడి సమాచారం తెలియజేస్తే రెండు లక్షల నగదు బహుమతి అందజేస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు దోహదం చేసే కచ్చితమైన సమాచారం...

జగన్ పై దాడి నాటకం: గోరంట్ల వ్యాఖ్యలు

ప్రతి ఎన్నికలకు ముందు ఏదో ఒక డ్రామా ఆడటం జగన్ కు అలవాటేనని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. జగన్ డ్రామాలు ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయాయని... సానుభూతి...

గన్నవరంలో జగన్ కు జన నీరాజనం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం రోడ్ షో కు కృష్ణా జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. మొన్న రాయి దాడిలో గాయపడిన ఈ యాత్రకు నిన్న విరామం ఇచ్చారు. నేడు...

ఎమ్మెల్సే కవితకు న్యాయస్థానం వార్నింగ్

ఎమ్మెల్సీ కవిత కంట్రోల్ లో ఉండాలని... న్య్యాయస్థానం ప్రాంగణంలో మీడియాతో మాట్లాదటంపై కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ప్రాంగణంలో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... విచారణ సంస్థలపై ఆరోపణలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం...

యాత్ర షెడ్యూల్ లో మార్పు లేదు: తలశిల రఘురాం

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఈనెల 24 వరకూ కొనసాగుతుందని, దీనిలో ఎలాంటి మార్పూ లేదని ఎమ్మెల్సీ, జగన్ పర్యటనల సమన్వయ కర్త తలశిల...

జగన్ కు గాయమైతే రాష్ట్రానికి అయినట్లా?: పవన్ ప్రశ్న

వచ్చే నెల ఈరోజుకి ఎన్నికలు పూర్తవుతాయని, వైసీపీ ఓటమి కూడా బాక్సుల్లో చేరిపోయి ఉంటుందని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  మనం ఓ కీలక దశకు చేరుకున్నామని, ఐదేళ్ళ వైసీపీ...

దాడి ఘటనపై విచారణ చేయించండి: ఈసీకి వైసీపీ వినతి

ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై నిన్న బస్సుయాత్ర సందర్భంగా విజయవాడలో జరిగిన దాడి వెనక కుట్ర కోణం ఉందని పార్టీ రాష్ర్ట ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్...

ఢిల్లీ గద్దె సుస్థిరం చేసే దిశగా బిజెపి మేనిఫెస్టో

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌,...

నిన్న జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే: సజ్జల

సిఎం జగన్ పై జరిగింది కోల్డ్‌బ్లడెడ్‌ ప్రీ ప్లాన్డ్‌ ఎటాక్  వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  ఆయన ధాటికి ధీటుగా నిలువలేక చేసిన పిరికిపంద చర్య అని అభివర్ణించిన...

Most Read