Friday, September 11, 2026
HomeTrending News

డిసెంబర్ లో శాసనసభ సమావేశాలు

అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రం పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ కు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల...

Lokesh Padayatra: 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు

Mangalagiri: 2023 జనవరి 27 నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్...

పీఎస్ఎల్వీ సీ-54 కౌంట్ డౌన్ ప్రారంభం

శ్రీహరి కోట నుంచి 26న పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ప్రయోగం. ఈ రోజు ఉదయం 10.26 గంటలకు ప్రారంభం అయింది కౌంట్ డౌన్. 25.30 గంటల పాటు కొనసాగనున్న కౌంట్ డౌన్ ప్రక్రియ. 26...

చైనాలో భారీగా కరోనా కేసులు

చైనాలో కరోనా కేసులు మళ్ళీ వ్యాపిస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో వైరస్‌బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. గురువారం రికార్డు స్థాయిలో 31 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు 32,695 మందికి వైరస్‌...

Housing for all: అందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యం: జగన్

Review: ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయాని పూర్తికావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆప్షన్‌-3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. లే...

Jaggareddy: బండి సంజయ్ ఏమైనా అధికారా?

Raids- Politics: ఈడీ, ఐటి శాఖలకు బండిసంజయ్ చీఫ్ అయినట్లున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆయా శాఖల అధికారులు మాట్లాడాల్సిన మాటలు కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా...

Karumuri: అందుకే మీది బూతుల పార్టీ: కారుమూరి

Routine Process: పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చడం అనేది నిరంతర ప్రకియ అని... తన కర్నూల్ టూర్  వల్లే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవుల్లో మార్పులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని...

Idem Kharma: పులివెందుల కూడా మాదే: చంద్రబాబు

Babu: తన కర్నూలు పర్యటనతో వైఎస్సార్సీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని,  అందుకే ఎనిమిది మంది జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చారని, మరికొంతమంది మాకు పదవులు వద్దంటూ వెళ్లిపోతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు.  తన...

Paddy Procurement: చేతగాకపొతే FCIకి అప్పచెప్పండి

Somu Comments: ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర లేదని చెబుతోన్న సిఎం జగన్.. వారి పాత్ర ఉన్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు...

AP High Court: ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు జరిమానా

న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటం గ్రామానికి చెందిన 14మంది రైతులకు ఒక్కొక్కరికీ  లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రభుత్వం నోటీసు ఇచ్చినా,...

Most Read