కెన్యా పశ్చిమ ప్రాంతంలోని లోండియానిలో ఉన్న రిఫ్ట్ వ్యాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కెరిచో-నకురు పట్టణాల మధ్య హైవేపై బస్స్టాప్లో వేచి ఉన్నవారితోపాటు చిరు వ్యాపారులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. దీంతో...
ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం...
తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లతో...
వైఎస్సార్సీపీ నేతలతో తిట్టించుకోక పొతే పవన్ కళ్యాణ్ కు నిద్ర పట్టదని, అప్పుడప్పుడూ ఏపీకి వచ్చి నాలుగు తిట్లు తిని వెళ్తుంటారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్...
జమ్మూ కశ్మీర్లోని అమర్నాథ్ యాత్ర తొలి బ్యాచ్ బయలుదేరింది. జమ్మూ బేస్ క్యాంపులోని యాత్రి నివాస్ నుంచి బల్తాల్, పహల్గామ్ క్యాంపులకు భారీ భద్రత మధ్య బస్సుల్లో యాత్రికులు పయనమ్యారు. యాత్రికుల వాహనాలను...
పోలీస్ కాల్పుల్లో నాహెల్ అనే 17 ఏండ్ల యువకుడి మృతితో ఫ్రాన్స్లో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యువత పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టించారు....
మహారాష్ట్రలోని బుల్దానాలో బస్సు మంటల్లో చిక్కుకోవడంతో 26 మంది సజీవ దహనం, 8 మంది గాయపడ్డారు, పూణెకు వెళ్తున్న బస్సులో సుమారు 33 మంది ఉన్నారని, సమృద్ధి-మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై ఈ రోజు తెల్లవారుజామున...
గ్రూప్ IV నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు (శనివారం) పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్పీఎస్సీ సూచించింది. వాచ్, హ్యాండ్ బ్యాగ్, పర్సులను పరీక్ష...
ఆషాడ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి శాకాంబరి ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజులపాటు అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమివ్వనున్నారు.
మొదటి రెండ్రోజులు కాయగూరలతో అమ్మవారిని అలంకరిస్తారు. ...